చారిత్రక వరంగల్ నగర నడిబొడ్డున రూ.1100 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
బాలికల సాధికారతకు కృషి చేస్తూ వారి హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ అన్నారు. మంగళవారం వరంగల్ కలెక్టరేట్లో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పేదల సొంతంటి కల త్వరలోనే సాకారం కానుందని, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు.
చారిత్రక ప్రాంతమైన జఫర్గఢ్లో కొత్త రాతి యుగం నాటి గుర్తులు, బౌద్ధ స్తూపం, జైన దేవాలయ ఆధారాలు ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు.
నిత్య జీవితంలో, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గణిత పరిజ్ఞానం అత్యంత అవసరమని నెక్కొండ ఎంపీపీ జాటోత్ రమేశ్, ఎంఈవో రత్నమాల, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండారి రమేశ్ అన్నారు.
రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని కలెక్టర్ గోపి ఆదేశించారు. వరంగల్ ఎనుమాముల, కాశీబుగ్గ ప్రాంతంలోని రేషన్ షాపులను బుధవారం ఆయన ఆర్డీవో మహేందర్జీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం దత్తత గ్రామాల్లో ఆయిల్పామ్ పంటల దిగుబడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.