కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామ పంచాయతీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం వల్ల నేడు అభవృద్ధి కుంటుపడుతున్నదని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి అనతికాలంలోనే విశేష ప్రగతిని సాధించడంతో తలసరి ఆదాయ వృద్ధి వేగంగా
మామిడిలో పూతదశలో చీడపీడల నివారణకు వేర్వేరుగా మందులు పిచికారీ చేయడం ఖర్చు, శ్రమ తో కూడిన పని. ఒకటి లేదా రెండు సార్లు తోటల పరిస్థితిని బట్టి మందులు చల్లుకుంటే సరిపోతుంది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. దేశ ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బుధవారం ప్రారంభించనున్నందున పండుగ వాతావరణం న�
మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్య ధోరణి తగదని, ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బీ గోపి అధికారులను హెచ్చరించారు.
అర్హులైన రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో అశ్రద్ధ చేయొద్దని, మూడు రోజుల్లో డివిజన్ కమిటీ నివేదికను అందించాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు
కలప స్మగ్లర్లపై అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతి లేకుండా కలప రవాణా చేయొద్దని ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు ఆదేశించినా పట్టించుకోవడం లేదు.