డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల కల సాకారమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పేదలకు ఇచ్చిన మాట తప్పకుండా పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తుండడంత
కాకతీయుల కళా వైభవం, సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు రామప్ప ఆలయం. గత పాలకుల నిర్లక్ష్యంతో నాటి ఘనకీర్తి మరుగునపడిన నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల పునరుద్ధరణకు శ్రీ�
క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెంపొందుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఖిలావరంగల్లోని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను శనివారం
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హెచ్చరించారు.
ఈ నెల 24న జాతీయ వినియోగదారుల హక్కుల ఉత్సవాలు-2022’ను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కరపత్రాలను దక్షిణాది రాష్ర్టాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ శనివారం హనుమకొ�
ఇటీవల ఆర్థిక సమస్యలతో స్వర్ణకారుడు ఉప్పుల సతీశ్-స్రవంతి దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో అనా థలైన ఇద్దరు చిన్నారులకు కుటుంబసభ్యుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బీ గోపి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అధికారులు, మిల్లర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.