సర్కారు బడిని కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాలలో వసతులు మెరుగుపడుతున్నాయి.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని క్రీడాకారులకు అనుగుణంగా మైదానాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ఆయన ఖిలావరంగల్ మైదానంలో మార్నింగ్ వాక్�
వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని కార్పొరేటర్ బస్వరాజు శిరీష అన్నారు. 25వ డివిజన్ నిజాంపుర కాలనీలోని డైమండ్ ఫంక్షన్ హాల్లో హనుమకొండలోని బాలాజీ దవాఖాన ఆధ్వర్యంలో ఆదివారం వైద్యురాలు పొన్నా�
మహిళా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఆశాలపల్లి గ్రామంలో రూ. 20లక్షలతో వేసిన సీసీ రోడ్డును ఆదివారం ప్రారంభించారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం హనుమకొండలో సుంకురుశెట్టి ప్రియాంక ఆదివారం 24 గంటల నిరంతర స్పీచ్ ‘సన్ రైజ్ టు సన్ రైజ్'
ఓ కుటుంబం దైవదర్శనం కోసం తిరుపతికి వెళ్లి సంతోషంగా దేవుడిని దర్శించుకుంది. అనంతరం తిరుగు ప్రయాణంలో రైలులో వస్తుండగా స్టేషన్లో ప్రమాదవశాత్తు కిందపడి కళ్లెదుటే తల్లి మృతి చెందింది.
హనుమకొండ, వరంగల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం క్రాస్కంట్రీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను తెలంగాణ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలో ఈ నెల 14న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోవిందాద్రి ఉత్సవమూర్తుల ఉపాలయంలో ఆదివారం సామూహిక అనఘాష్టమి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. 27వ డివిజన్ గోవిందరాజులస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థాని�