ఇంటర్ పరీక్షలు గురువారం ముగియడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. గంతులు వేస్తూ స్నేహితులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. స్నేహానికి గుర్తుగా సెల్ఫీలు దిగారు. మరోవైపు ఇన్నాళ్లు హాస్టళ్లలో ఉన్�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం చివరి ఎగ్జామ్ పూర్తి చేసుకొని పరీక్షా కేంద్రం నుంచి బయటికొచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించ
ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ రెండోభాష పరీక్ష నిర్వహించారు. తొలిరోజు 95.3 శాతం విద్యార్థులు హాజరుకాగా, నిజామాబాద్ జిల్లాలో ఒక విద్యార్థి మాల్ప్రాక్టీస్కు పాల్ప�