Double Murder Case | వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం 16 చింతల తండాకు చెందిన తన మనవరాలు దీపిక హనుమకొండలోని పింగళి కళాశాలలో చదువుకునేది. ఈ క్రమంలో తమ సమీప గ్రామమైన గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ
తెలంగాణ నేల నల్లరేగడి మట్టికి, నాణ్యమైన పత్తి సాగుకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఒకప్పుడు వరంగల్ నగరం వస్త్ర పరిశ్రమకు నిలయంగా ఉండేది. 1934లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన ఆజంజాహి మిల్లు దాదాపు
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)లో వారి జోడీ బంధం చాలా బలంగా నాటుకుపోయింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వారి హవానే కొనసాగుతున్నది. వారు ఎంత చెబితే అంత అన్నట్లుగా ఏదైనా వారి కనుసన్నల్లోనే జరిగేది. అయితే, ఇటీవల �
మక్కల కొనుగోళ్లలో ఎడతెగని జాప్యంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల్ల రైతులు కన్నెర్ర చేశారు. సుమారు ఆరు వేల బస్తాలకు ఆరుగురు హమాలీలు అన్లోడ్ చేస్తే.. మా ట్రాక్టర్ సీరియల్ వచ్చేది ఎప్పుడు.. అన్లోడ్�
సరస్వతి అంత్య పుష్కరాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులు గడువుల
సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలది. వరంగల్ను వస్త్రనగరిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది అనే విషయం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవర్ని అడ�
వరంగల్లో చారిత్రక, వారసత్వ కట్టడం కూల్చివేతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం అశోక్నగర్లో 800 ఏండ్ల నాటి కాకతీయుల కట్టడాన్ని ప్రభుత్వం ఇ�
Shivalayam | వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రెటేడ్ స్కూల్ (సమీకృత పాఠశాల) ఆవరణలో ఉన్న రాష్ట్ర పురావస్తుశాఖ పరిధిలోని శిలాలయాన్నిపురావస్తు, దేవాదాయ శాఖల కనీస అన�
కాకతీయ రాజులు నిర్మించిన వారసత్వ సంపదను కాపాడుతామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో నేలమట్టమైన పురాతన శివాలయం, విధ్వంసమైన కాకతీయుల నాటి మ�