వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. కేఎంసీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడ్డారు. వారం రోజుల క్రితం జరిగిన �
Jail Imprisonment | వరంగల్ నగరంలోని గణేష్ నగర్కు చెందిన సూరిశెట్టి హరిత అనే బాధిత మహిళ హనుమకొండకు వచ్చిన సందర్భంలో 2017 సంవత్సరంలో వరంగల్ నగరం ఎల్లంబజార్కు చెందిన ఆకుతోట శిరీష్ పరిచయమయ్యాడు.
Jail Imprisonment | మడికొండ మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన నిందితుడు మాచర్ల రఫీక్ అలియాస్ ఆకాష్ ప్రేమ పేరుతో వశపర్చుకున్నాడు. కరోనా సమయంలో ఇంటి వద్దనే ఉన్న బాధిత బాలికను మాయ �
Warangal | వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బైక్ వేగంగా నడుపుతున్నావని మందలించినందుకు ఓ వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు.
కట్టుకున్న భార్యను..కన్న కూతుర్లను కంటికి రెప్ప లా చూసుకోవాల్సిన వ్యక్తే వారి పాలిట కాలయముడయ్యాడు. పథకం ప్రకారం వారి ని నమ్మించి కానరాని లోకాలకు పంపించాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్ వద్ద బు�
Konda Surekha | మేడమ్ వచ్చింది.. వెళ్లిపోయింది.. మేమెవరికి చెప్పుకోవాలే.. బయటకు వచ్చి మా గల్లీకి వచ్చి చూడండి.. అంటూ మంత్రి కొండా సురేఖను వరంగల్ జిల్లా జీవీఎంసీ 12వ డివిజన్ పరిధిలోని ప్రజలు కోరారు.
తెలంగాణలోనే ఏకైక సహకార విద్యుత్తు సరఫరా సంస్థ అయిన సిరిసిల్ల సెస్ విలీనానికి కాంగెస్ సర్కార్ కట్రలు చేస్తున్నదా? లాభాల్లో నడుస్తున్న సంస్థపై కక్ష గట్టిందా? అందుకే పెండింగ్లో ఉన్న వందల కోట్ల బకాయిల�
అభివృద్ధికి ఆమడదూరంలో పరకాల నియోజకవర్గం నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సుమారుగా రూ. 10 కోట్ల నిధులతో చేపట్టిన వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్, చిరువ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్ �
Kashibugga | వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చిన్న సంఘాల పాస్టర్ల సంక్షేమమే ధ్యేయంగా వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ చైర్మన్ సరిగొమ్ముల దీన్ దయాళ్ అన్నారు.
Road Accident | చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగివున్న ఆర్టీసీ బస్సును ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానిక�
భద్రకాళీ ఆలయానికి వచ్చే భక్తులు ఎండ, వర్షాల బారిన పడకుండా నీడ కల్పించేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలో జర్మన్ పెండల్స్ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తన సొంత ఖర్చుతో వేయిస్తున్నారు.