వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని అపరాల యార్డులో మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధరతో మార్క్ఫెడ్కు అమ్ముకుందామని మార్కెట్కు వస్తే.. 20 రోజులైనా కొనడం లేదని వాపోతున్నారు.
డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాలను బంద్ చేశామని డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకన్న తెలిపారు.
కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తీసుకొచ్చిన పథకం ఇండ్లులేని నిరుపేదల పాలిట శాపంలా మారింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పైలట్ గ్రామంలోనూ ఇండ్ల నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ఇందిరమ్మ ఇ
సికింద్రాబాద్ డివిజన్కు సంబంధించిన క్రూ లాబీ డిపో సహా అందులో పనిచేసే ఉద్యోగులను వరంగల్కు తరలించాలని తెలంగాణకు చెం దిన రైల్వే ఉద్యోగులు ఎప్పటినుంచో డి మాండ్ చేస్తున్నారు.
Beer | వర్ధన్నపేట పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి వైన్ షాపులో సోమవారం ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన బీరు బాటిల్లో చనిపోయిన పురుగు అవశేషాలు, ఫంగస్ ఉన్నట్లు గుర్తించాడు.
Errabelli Dayakar Rao | రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో నీ ఇల్లు కూడా కట్టినప్పుడు కుంగింది నీకు గుర్తుందో లేదోనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేశారు.
మక్కలు పండించిన రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకొస్తే.. ప్రభుత్వం పెట్టిన సవాలక్ష కొర్రీలు.. కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో సతమతమవుతున్న�