Cricket | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ అంతర్ జిల్లాల అండర్ -19 క్రికెట్ పోటీలు సోమవారం నుంచి వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి.
Warangal | చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ ఉప �
Goshaala | ఎలాంటి అనుమతులు, అంచనాలు లేకుండా గోవిందరాజుల స్వామి ఆలయం ఆవరణలో చేపట్టిన గోశాల నిర్మాణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్థానిక అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ.. సంబం
టీ-20 మహిళల క్రికెట్ పోటీల్లో భాగంగా రెండు సెమీఫైనల్ మ్యాచ్లలో మహబూబ్నగర్ జట్టు 34 పరుగుల తేడాతో ఖమ్మం జట్టును ఓడించగా, వరంగల్ జట్టు 48 పరుగుల తేడాతో ఆదిలాబాద్ జట్టును ఓడించి ఫైనల్కు చేరింది.
ఉదయ్పూర్(రాజస్థాన్)లో జరిగిన ఆలిండియా ఫైర్ సర్వీసెస్ స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ ఫైర్ విభాగం ప్రతిభ చాటింది. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన 19 మంది సభ్యుల బృందం 3 విభాగాల్లో 3 పతకాలు సాధించి�
తెలంగాణ రాష్ర్ట ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్ రావు ఎన్నికైనందున ఆరె ట్రస్టు సంఘం అధ్యక్షుడు సింధే రామరావు, కోశాధికారి హింగే రా
డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్తో పాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
పీఎం ముద్రా లోన్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధిలో ఆదర్శంగా నిలిచిన మట్టెవాడకు చెందిన మొగిలి శ్రీదేవిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రత్యేకంగా అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేఖిస్తూ వామపక్ష పార్టీలు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
విద్యార్థులలోని విజ్ఞానాన్ని మరింత పెంపొందించడం కోసం టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధానోపాద్యాయులు భూక్యా హేమంత్ అన్నారు.