Dasyam vinay bhaskar | సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున ఖమ్మంలో జరిగిన సీపీఐ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చాలని అనడాన్ని యావత్ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడ�
ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్లో తప్పిపోయిన 12 సంవత్సరాల బాలుడిని రైల్వే పోలీసులు సురక్షితంగా గుర్తించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు జనసేనపార్టీ రాష్ర్ట నాయకుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల ఇంచ�
‘గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వరంగల్ నగరానికి అపారనష్టం తెచ్చింది. ఉమ్మడిగా ఉన్న జిల్లాను ఇష్టానుసారంగా విభజించడంతో ఎలాంటి ప్రయోజనం లేదు. జిల్లాల విభజనపై గతంలోనే అనేక వేదికలపై తాను అభిప్రాయాన్ని వ్యక
మేడారం జనసంద్రం అవుతున్నది. మహాజాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారలమ్మను తనివితీరా కొలిచేందు�
రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారాల వద్ద రాత్రి సమయంలో తల్లీదండ్రులతో నిద్రిస్తున్న చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్నకు పాల్పడి న ఇద్దరు నిందితులను వరంగల్ పోలీసు కమిషనరేట్ ట
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్కు చెందిన కొడపాక నరేష్, పెద్దపల్లి టౌన్ శాంతి నగర్కు చెందిన వేల్పుల యాదగిరి కారులో డిసెంబర్ 28న వరంగల్కు వచ్చారు. కాజీపేట రైల్వేస్టేషన్ బయట నిద్రిస్తున్న కన్నా నాయక్ (5నెలల)
KU Girls Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో గురువారం పెట్టిన భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కే యూ పరిపాలనా భవనాన్ని ముట్టడిం చి వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా
వరంగల్ పర్యటనలో స ర్కారుపై కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ
Sankranthi Special Buses | ఈ నెల 9 నుంచి 13 వరకు వరకు హైదరాబాద్లోని ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి హనుమకొండ, వరంగల్ వైపు 650 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను తెలిపారు.
Konda Surekha | ‘మాకు న్యాయం చేస్తానని నమ్మించి ఓట్లు వేయించుకున్న మంత్రి సురేఖ.. ఏం న్యాయం చేయలేడందని, ఇంటికి వెళితే కుక్కలను వదిలి బయటకు తరిమేశారని’ ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.