మట్టి మాఫియాకు నిండు ప్రాణం బలైన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట చెరువు కట్టపై చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. వెంకటాపురానికి చెందిన సొల్లేటి సునీల్ (41) తన ఇద్దరు కూతుళ్లను మంగ�
Warangal : భూ వివాదంలో బాధితుడిని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలతో ధర్మసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ రావుపై వేటు పడింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావును ఏఆర్కు అటాచ్ చేస్తూ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ �
నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న వరంగల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Lizard | కనీస పరిశుభ్రత పాటించకుండా వీధి వ్యాపారులు చేసే నిర్లక్ష్యం ఎలా ఉంటుందో చెప్పే ఘటన ఇది. ఓ వ్యక్తి టిఫిన్ చేసేందుకు వడను ఆర్డర్ ఇచ్చాడు. అయితే వడను తింటుండగా ఊహించని విధంగా అందులో బల్లి కనిపించింది.
దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) విద్యార్థులు 2025-26 ప్లేస్మెంట్ సీజన్లో మరోసారి తమ అద్భుత ప్రతిభను చాటారు. నిట్ సీఎస్ఈ విద్�
రాష్ట్రంలో మళ్లీ గుడుంబా (నాటుసారా) గుప్పుమంటున్నది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో భారీగా గుడుంబా స్థావరాలు వెలిశాయి. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ తెలంగాణలో గుడుంబాను పూర్తిగా న
TG-20 League | టీజీ20 లీగ్ను చూస్తే తెలంగాణ ప్రతిభ కు వేదికగా కాకుండా, కొందరి కోసం నిర్వహిస్తున్న ఒక ‘ఎలైట్ రిక్రియేషన్ క్లబ్ టోర్నమెంట్’లా కనిపిస్తుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యద
Rat in Curd Packet | పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక కలకలం సృష్టించింది. గ్రేటర్ వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడంతో కస్టమర్ దిగ్భ్రాంతిక�
KTR | ఐదేళ్లు ఏదీ మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని మర్చిపోం.. మన మీద కేసులు పెట్టినోడిని మరిచిపోం. మనతో నిలబడినోళ్లను కూడా మరిచిపోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వర్దన�
ఓ మైనర్ డ్రైవింగ్ ముగ్గురి ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాత పడ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్రాన్స్కో పరిధిలో ఏర్పాటు చేసిన కొత్త సర్కిళ్ల వ్యవహారం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నది. సేవల మెరుగుదల కంటే ఆంధ్ర అధికారులకు ప్రమోషన్ల కోసమే ఈ తతంగమంతా జరుగుతు�
‘పంటలు కొనే దిక్కు లేదు.. మద్దతు ధర ఊసే లేదు.. రైతుబంధు కొందరికే.. రైతు రుణమాఫీ సగం సగం.. రైతుబీమా ప్రీమియం గురించి పట్టింపు లేదు.. కాంగ్రెస్ అడ్డగోలు పాలనలో తెలంగాణ అన్నదాతలు ఆగమాగం అవుతున్నరు’ అని ఖమ్మం జి�
Warangal Lands | కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని రాష్ట్ర రాజధాని బయటా అమలు చేస్తున్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో హనుమకొండ బస్స్టాండ్కు సమీపంలోని రెండు ఎకరాల 27 గుంటల విలువైన భ�