Harish Rao | దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు స్టార్ట్ చేసి సాగునీటిని అందిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో
Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా వ్యవసాయ సంక్షోభంలో మునిగిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆగమయ్యే పరిస్థితి
పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్త ఆడెపు మహేష్ ఎంజీఎం దవాఖానలో చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన కాం గ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించారు.
ఉమ్మడి జిల్లాలో శుక్రవా రం వర్షం దంచికొట్టింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతంలో గంట పాటు జోరుగా కరువగా, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు కూడళ్ల�
నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో శాకంబరీ నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం ఉదయం కుల్లా క్రమంలో, సాయంత్రం నిత్యక్లిన్నా అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట శ్మశానవాటికలో నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు మృతిచెందడంతో కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
Unemployee | పక్క ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేమిచ్చినం లక్ష ఉద్యోగాలు అని చెప్తున్నడు. రేవంత్ రెడ్డి కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిండు. వాళ్లకు నోటిఫికేషన్ ఇయ్యలేదు.. ట్రైనింగ్ ఇప్పించలేదు. ఏం చేయలేదు. కేవ�
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్ర సమన్వయంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, కేంద్ర రహ�
వరంగల్ నగరాన్ని ట్రాఫిక్ సమస్య పీడిస్తోంది. ఉదయం 8 దాటితే చాలు.. వంద ల సంఖ్యలో బైక్లు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ప్రధా న రహదారుల్లో అర కిలోమీటర్ దూరం ప్రయాణ
కుల వృత్తులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2 కోట్ల స్మార్ట్సిటీ నిధులతో ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ల్యాండ్రో మార్ట్ (మోడ్రన్ దోబీ ఘాట్) విప్పలేని చిక్కుముడిగా మారింది. దీ�
స్వలాభం కోసం సభ్యుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్న తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్సర్స్ అసోసియేషన్ కమిటీ వ్యవహార శైలిని నిరసిస్తూ దాని నుంచి వైదొలగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి �
Konda Surekha| మంత్రి కొండా సురేఖది అవగాహన లోపమని... ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడకూడదు అని చెప్పే మంత్రిని మొదటిసారి చూస్తున్నానన్నారు కడియం శ్రీహరి. కొంతమంది అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వివాదాలతో వార్తల
వరంగల్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సూక్ష్మశిల్పి అజయ్కుమార్ రూ పొందించిన సూక్ష్మకళాఖండాలు అంతరిక్షంలో విహరించనున్నాయి. సూది బెజ్జంలో చెకిన ఈ సూక్ష్మ కళాఖండంలో దేశం గర్వించదగిన శాస్త్రవేత్తలు సీవీరా�