చేనేత రంగానికి జీఎస్టీ గుదిబండగా మారింది. ఐదు శాతం పన్నుతో ఈ రంగం మనుగడ కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. జీఎస్టీతో ధరలు పెరిగి సంఘాలు ఊబిలోకి నెట్టివేయబడ్డాయి. అయితే కేంద్రం జీఎస్టీ స్లాబ్లను సవరిస్తున�
యూరియా దొరక్కపోవడంతో ఏడెకరాల్లో పత్తి చేను పీకేసి నిరసన తెలిపిన వరంగల్ జిల్లా ఉట్టి తండాకు చెందిన రైతు భూక్యా బాలునాయక్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పరామర్శించారు.
ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. బాధితుల ఫిర్యాదులు, ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖాధికారులు సోదాలు �
అక్రమాస్తుల ఆరోపణలతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్యం లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
వరంగల్ కూరగాయల మార్కెట్లో అక్రమంగా నిర్వహిస్తున్న టెండర్ను నిలిపివేయాలని కోరుతూ వరంగల్ కూరగాయల మార్కెట్ హోల్సేల్స్, రిటైల్ వ్యాపారుల సంఘం సభ్యులు సోమవారం వరంగల్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశ�
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో (Wardhannapet ) యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం తెల్లవారుజామునే వర్ధన్నపేటలోని రైతువేదిక వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం తరలివచ్చారు.
యూరియా కోసం మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రైతులు బారులు తీరారు. సర్కారు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అనేక చోట్ల రైతులు ధర్నా చేశారు. రైతుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొనగా ఒక రైతుకు గాయాల
ఇందిరమ్మ ఇంటి కోసం వరంగల్ చౌరస్తాలో ఓ యువకుడు సోమవారం రాత్రి హోర్డింగ్ హల్చల్ చేశాడు. నగరం నడిబొడ్డున ఈ ఘటనతో పాదచారులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.
పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్కప్లో తలపడే భారత జట్టులో తెలంగాణ నుంచి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపల్లి ప్రశాంత్ రెండోసారి ఎంపికయ్యారు.
రాష్ట్రంలో వానలు (Rain) దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి జనజీవనం స్తంభిస్తున్నది. మరో రెండు రోజులు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.