బెంగళూరు నుంచి బిహార్ వెళ్తున్న దానాపూర్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రైలు ప్రయాణిస్తున్న అర అంజుం (27) మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లుగా మంగళవా�
ప్రస్తుతం నేను ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని అవకాశం ఉన్నందున వర్షాలను అనుసరిస్తూ రైతులు పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకొని పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం
Dasyam vinay bhasker | 1984లో దివంగత ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధించినప్పుడు నీ బతుకేంది నాయిని రాజేందర్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెత్తనంపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేం�
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను గురువారం ప్రకటించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు రాష�
వరంగల్లోని 2,400 పడకల ఎంజీఎం సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Double Murder Case | వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం 16 చింతల తండాకు చెందిన తన మనవరాలు దీపిక హనుమకొండలోని పింగళి కళాశాలలో చదువుకునేది. ఈ క్రమంలో తమ సమీప గ్రామమైన గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ
తెలంగాణ నేల నల్లరేగడి మట్టికి, నాణ్యమైన పత్తి సాగుకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఒకప్పుడు వరంగల్ నగరం వస్త్ర పరిశ్రమకు నిలయంగా ఉండేది. 1934లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన ఆజంజాహి మిల్లు దాదాపు
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)లో వారి జోడీ బంధం చాలా బలంగా నాటుకుపోయింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వారి హవానే కొనసాగుతున్నది. వారు ఎంత చెబితే అంత అన్నట్లుగా ఏదైనా వారి కనుసన్నల్లోనే జరిగేది. అయితే, ఇటీవల �