MGM hospital | కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఎంజీఎం హాస్పిటల్లో రోగుల దుస్థితి. ఆరోగ్యం బాగాలేదని వైద్యం కోసం వెళ్తే వైద్యుల నిర్లక్ష్యానికి రోగి ప్రాణాల మీదకు వచ్చింది. వైద్యులు రోగి ప్రాణాలత
హైదరాబాద్, వరంగల్, విజయవాడలోని ప్రముఖ బంగారం దుకాణాలు, వాటి యజమానుల ఇండ్లలో గత రెండు రోజుల నుంచి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న సోదాలు శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగాయి.
అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. మీడియా సమావేశాలు పెట్టిమరీ ఒకరినొకరు తిట్టుక
Bathukamma | కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పాల్గొని ప్రసంగించారు.
Warangal | రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాగిరి చేస్తున్నారు. మానవ మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సినయర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ కౌంస్యవిగ్రహాన్ని వరంగల్లో ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్రావు అన్నారు.
వరంగల్ కాంగ్రెస్లో ‘గ్రూప్' వార్ పతాకస్థాయికి చేరింది. మొదటి నుంచి ఎడమొహం, పెడమొహంగా ఉన్న నేతలు బుధవారం ప్రజాపాలన పేరిట నిర్వహించిన అధికారిక కార్యక్రమంలోనూ ‘తూర్పు పడమర’లుగా విడిపోయారు.
CM Revanth Reddy | జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఆగ్రోస్ వద్ద యూరియా ఇస్తారన్న సమాచారంతో రైతులు ఉదయం 6 గంటలకే చేరుకున్నారు. మధ్యాహ్నం ఒకటి దాటినా యూరియా అందించకపోగా, రేపు యూరియ�
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సేవాలాల్ తండాకు చెందిన భూక్
Konda Surekha | వరంగల్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. అద
Konda Surekha|వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు మరింత ముదురుతున్నాయి. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను భర్తీ చేసే స్వేచ్ఛ లేదా అని కొండా సురేఖ ప్రశ్నించారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్లో (Congress) వర్గ విబేధాలు మళ్లీ ముదురుదుతున్నాయి. భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ విషయంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) మధ్య చిచ్చుర�
Errabelli Dayaker Rao | రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నప్పటికీ యూరియా దొరకడం లేదు.