పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గటిక విజయ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెరిక సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం హైదరాబాద్లోని కోకాపేట పెరిక�
Made in Telangana | వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లోని చింతలపల్లి, శాయంపేట గ్రామాల పరిధిలో చింతలపల్లి రైల్వేస్టేషన్కు అటూ ఇటూ 1,357 ఎకరాల సువిశాల స్థలంలో ‘ఫాం టు ఫ్యాబ్రిక్' నినాదంతో సరికొత్త వస్త్ర నగరికి 2017 �
ఓ వైపు దిగుబడులు రాక.. మరో వైపు కొడుకు వైద్య ఖర్చులకు అప్పులు కావడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన రైతు మద్దెల శ్రీనివాస్
బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుగులోత్ లక్ష్మణ్నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన ఆయన శుక్రవారం బీజేపీకి రాజీనామా చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట ని�
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి జోరందుకుంది. రిజర్వేషన్ స్థానాలు ఈ సారి మారే అవకాశం ఉన్నందున ఏ స్థానం ఎవరికి పోతుందోనని ఆశావహులకు దడ పుట్టిస్తున్నది. వీరితో పాటు రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్
బతుకమ్మ కంటే యూరియానే ముఖ్యమని వరంగల్ జిల్లా ఖానాపురం మండల మహిళలు నిరూపించారు. యూరియా ఇస్తున్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి వేడుకలను మధ్యలోనే ముగించుకొని బతుకమ్మలు తీసుకొచ్చిన ప్లేట్లతో మనుబోతులగడ్
దివ్యాంగుడి ఇంటిపై కాంగ్రెస్ నేత, అతడి అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ దారుణాన్ని ఆపేందుకు వెళ్లినవారినీ వదిలిపెట్టలేదు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం జాతీయ రహదారిపై నిరసన తెలిపింది.
బంగారం, వెండి ఆభరణాల కోసం మాత్రమే కొనుగోలు చేసే వారు కొందరైతే, వ్యాపార నిమిత్తం కొనుగోళ్లు చేసే వారు చాలా మందే ఉన్నారు. మార్కెట్ ధరలను బట్టి అమ్మకాలు, కొనుగోళ్లు చేపడుతుంటారు.
యూరియాను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న కరీంనగర్ జిల్లా మానకొండూర్ లోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్రెడ్డి శనివారం సీజ్చ�