విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఖ్యాతి గడించింది. దేశంలో పంటల విత్తనాల్లో 40% వరకు మన రాష్ర్టానివే ఉన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. శుక్రవారం తెల్లవారుజుమున దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు, ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, హనుమకొండలో తీవ్ర ప్రభా
మిగ్జాం తుఫాన్ ప్రభావంతో అంతటా ముసురందుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి చిరుజల్లులతో మొదలై మోస్తరు వాన కురుస్తుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరి, మిర్చి, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మంగళవా�
అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, కాశగూడెం, కడారిగూడెం, రామోజీకుమ్మరిగ�
Congress Party | వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజుకు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నేత నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు కేఆర్ నాగరాజును అడ్డుకున్నారు.
Minister Errabelli | వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం, జనగామ జిల్లాల్లోని దేవరుప్పుల, రాయపర్తి మండలాల నుంచి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరుప్పల మండలం పెద్దతండా గ్రా�
రెండో విడుత దళితబంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఒకవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తూనే మరోవైపు ఎంపికైన వారికి యూనిట్లను పంపిణీ చేసే దిశగా ముందుకు వెళ్తున్నది.
ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
కుల వృత్తుల ఆర్థిక పరిపుష్ఠికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వివిధ పథకాలు అమలు చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రతి ఏటా పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ
Road accident | వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ సిటీ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కో�
వరంగల్ జిల్లాకు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. శనివారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 31ని విడుదల చేసింది. నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుండగా, ఇప్ప�
భారీ వర్షాలు, వరదల అనంతరం సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వరంగల్ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో వైద్యులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున�
రెండు రోజుల నుంచి వర్షం ఏకధాటిగా, కుండపోతగా కురుస్తున్నది. వరంగల్ జిల్లాలో 27.2 మిల్లీమీటర్లు, హనుమకొండలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పర్వతగిరి మండలంలోని కల్లెడలో 158.5 మిల్లీమీటర్ల వర్షం క
వర్షం ముంచెత్తింది. భారీ వానలతో రెండు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జన జీవనం స్తంభించింది. వరంగల్ జిల్లాలో 141.0మిల్లీమీటర్లు.. హనుమకొండ జిల్లాలో 103.6మి.మీ వర్షపాతం నమోదైంది.
పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యాన శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి మామిడి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, దానిమ్మ, మునగ త