బతుకమ్మ కంటే యూరియానే ముఖ్యమని వరంగల్ జిల్లా ఖానాపురం మండల మహిళలు నిరూపించారు. యూరియా ఇస్తున్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి వేడుకలను మధ్యలోనే ముగించుకొని బతుకమ్మలు తీసుకొచ్చిన ప్లేట్లతో మనుబోతులగడ్
దివ్యాంగుడి ఇంటిపై కాంగ్రెస్ నేత, అతడి అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ దారుణాన్ని ఆపేందుకు వెళ్లినవారినీ వదిలిపెట్టలేదు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం జాతీయ రహదారిపై నిరసన తెలిపింది.
బంగారం, వెండి ఆభరణాల కోసం మాత్రమే కొనుగోలు చేసే వారు కొందరైతే, వ్యాపార నిమిత్తం కొనుగోళ్లు చేసే వారు చాలా మందే ఉన్నారు. మార్కెట్ ధరలను బట్టి అమ్మకాలు, కొనుగోళ్లు చేపడుతుంటారు.
యూరియాను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న కరీంనగర్ జిల్లా మానకొండూర్ లోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్రెడ్డి శనివారం సీజ్చ�
వరంగల్ నగరానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేటలో నిర్మిస్తున్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పూర్త య్యేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోడ్డు మీదుగా వాహనాల రద్దీ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నది. వంతెన ప�
అది శివునిపల్లె. ఉమ్మడివరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం. ఆమె పేరు చెప్పగానే ‘సక్కగపోయి కుడిచేయి సందుల తిరిగి కొద్దిల దూరం పోంగనే.. పెద్దపరాడిగోడ (ప్రహరి).. లోపల పెద్దచెట్లుంటయి. అదే ఇల్లు. అట్లనే పోయ�
ఓ అధికారితోపాటు కాంగ్రెస్ కార్యకర్తల వేధింపులు భరించలేక తహసీల్ కార్యాలయ జూనియ ర్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిం ది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్న
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఎడతెరిపిలేని వాన కురిసింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 9.09 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.1, మహబూబాబాద్ జిల్లాలో 3.16 సెంట
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి పంట సాగు చేస్తుంటారు. దీనికి పెద్ద మొత్తంలో యూరియాను వాడుతుంటారు. అయితే గత పదేండ్లలో ఎన్నడూ లేని యూరియా కొరత ఇప్పుడు అన్నదాతలను వేధిస్తున్నది.