మత్తు పదార్థాల నిర్మూలన ప్రజా ఉద్యమంగా మారాలని.. డ్రగ్స్ రహిత భారత్, తెలంగాణ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల గిరిజనులు ఆయోమాయానికి గురవుతున్నారు. ఇక్కడ నివసించే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కావడంతో బూత్ లెవల్ అధికారుల
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వామపక్షాల నాయకులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ల ఎదుట చేపట్టిన పిక�
MLA Donthi Madhavareddy | ఇప్పల్ తండా శివారులోని ప్రభుత్వ భూమిలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు. సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంలో స్మశాన �
MLA Naini Rajender Reddy | వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని చెరబండ రాజు కాలనీలో కోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా మున్సిపల్, కుడా అధికారులు పేదల ఇండ్లను కుల్చుతుండటం గమనార్హం.
వరాలిచ్చే దేవుడి భూములకే శఠగోపం పెడుతున్నారు. వేలాది ఎకరాల మాన్యాలు అన్యాక్రాంతమవుతునాన్నా దేవాదాయ శాఖ చేతులు ముడుచుకొని చూస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరం నడిబోడ్డున ఉన్న భూములు సైతం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవి�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, నిల్వ చ�
ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను తనకు కాకుండా చేస్తున్నారనే కక్షతో అత్తామామలను హత్యచేసిన నిందితుడికి మరణశిక్ష విధి స్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి మైత్రేయి బుధవారం తీర్పు వెలువరించార�
వడదెబ్బతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో బుధవారం నలుగురు మృతి చెందారు. ములుగు మున్సిపాలి టీ పరిధిలోని ప్రేమ్నగర్కు చెందిన బోడ సాంబ య్య(45) మున్సిపల్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నా డు.