టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన విద్యుత్ ప్రజాబాట మొక్కబడిగా మారింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిషారం చేసి మెరుగైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ప్రార�
జగన్నాథాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు 1908, డిసెంబర్ 19న జన్మించారు. ఈయన నైజాం పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నారు.
విసురుతున్నది. గత పదిహేను రోజుల నుంచి విజృంభిస్తున్నది. మధ్యాహ్నం సైతం ఇగమే ఉంటుండంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. రెండు మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 1
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో సోమవారం పాలకవర్గాల ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల దౌర్జన్యాలకు దిగారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు, పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులపై బె�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయాలు చీటింగ్కు అడ్డాలుగా మారాయి. చిట్ కంపెనీల యజమానులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, ఉద్యోగులు కుమ్మకై ప్రజలు చిట్టీలకు కట్టిన డబ్బుల ను దో�
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఓ మారుమూలన ఉన్న చిన్నతండాలో అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు చెలరేగిపోయారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం జరిగే తుది విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మొత్తం 24 మండలాల్లో �
Clash | పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పలుచోట్ల ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తాజాగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము త
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని ఓ గ్రామస్తుడు నిలదీశాడు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవపల్లిలో
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. సర్వాపురం శివారు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేసి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అయితే �