MLA Naini Rajender Reddy | వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని చెరబండ రాజు కాలనీలో కోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా మున్సిపల్, కుడా అధికారులు పేదల ఇండ్లను కుల్చుతుండటం గమనార్హం.
వరాలిచ్చే దేవుడి భూములకే శఠగోపం పెడుతున్నారు. వేలాది ఎకరాల మాన్యాలు అన్యాక్రాంతమవుతునాన్నా దేవాదాయ శాఖ చేతులు ముడుచుకొని చూస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరం నడిబోడ్డున ఉన్న భూములు సైతం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవి�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, నిల్వ చ�
ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను తనకు కాకుండా చేస్తున్నారనే కక్షతో అత్తామామలను హత్యచేసిన నిందితుడికి మరణశిక్ష విధి స్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి మైత్రేయి బుధవారం తీర్పు వెలువరించార�
వడదెబ్బతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో బుధవారం నలుగురు మృతి చెందారు. ములుగు మున్సిపాలి టీ పరిధిలోని ప్రేమ్నగర్కు చెందిన బోడ సాంబ య్య(45) మున్సిపల్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నా డు.
తాను మావోయిస్టునంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వచ్చిన ఓ వ్యక్తి హల్ చల్ చేసిన ఘటన బుధవారం సూర్యాపేటలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన పెద్దోజు దేవేంద్రాచారి �
భానుడు భగ్గుమంటున్నాడు. ఉగ్రరూపంతో సెగలు కక్కుతున్నాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతన్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సారి మార్చి నెల నుం
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి మరీ పంటలు పండిస్తే ధాన్యం కొనే నాథుడు లేక అన్నదాతలు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మో సాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.