తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీచేశారు.
UPSC Results | కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఉమ్మడి వరంగల్ జిల్లా యువకులు. దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన యూపీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు పొందారు.
ఇంటర్ వార్షిక పరీక్షల్లో బుధవారం ఒక్కరోజే 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో 10, వరంగల్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా అధికారులు పట్టుకొని డిబా�
హనుమకొండ అదాలత్లోని వరంగల్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని ఓ ఆగంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో రెండు గంటల పాటు కోర్టు ఆవరణలో కలకలం నెలకొంది. తనిఖీలు చేపట్టిన బాంబు స్కాడ్, పోలీసులు చివరకు ఇద
ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని దొడ్డిదారిన ఎక్స్అఫీషియో ఓట్లను నమోదు చేయించుకొని ఉద్యమ ఖిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రకియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
Vanchanagiri Road | రెండేళ్ల క్రితం కంకర వేసి వదిలేయడంతో, ప్రస్తుతం ఆ రహదారిపై రాళ్లు తేలి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగెం, చింతలపల్లి, శాయంపేట, వంచనగిరి, స్తంభంపల్లి తదితర గ్రామాల ప్రజలు, కార్మికులు, �
Pyeloplasty | శనివారం హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం ఎదురుగా ఉన్న దవాఖానలో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్కు చెందిన రెండు సంవత్సరాల పాప వి వేదాంన్షికు కిడ్నీ నుంచి మూత్రం తీసుకువెళ్లే నాళ�
రైలు(Train) ప్రయాణంలో ప్రమాదవశాత్తు జారిపడి భారత సైన్యంలో సుబేదార్గా (Army Subedar) పనిచేస్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి.. అదే జిల్లాకు చెందిన మంత్రులైన కొండా సురేఖ, ధనసరి సీతక్క మధ్య దూరం, వైరం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలు సందర్భాల్లో పొంగులేటి అతి �
టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన విద్యుత్ ప్రజాబాట మొక్కబడిగా మారింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిషారం చేసి మెరుగైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ప్రార�
జగన్నాథాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో సీతాంబ, బక్కయ్యశాస్త్రి దంపతులకు 1908, డిసెంబర్ 19న జన్మించారు. ఈయన నైజాం పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నారు.
విసురుతున్నది. గత పదిహేను రోజుల నుంచి విజృంభిస్తున్నది. మధ్యాహ్నం సైతం ఇగమే ఉంటుండంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. రెండు మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 1