నకిలీ వరి విత్తనాలతో రైతులు నట్టేట మునిగారు. వేలాది రూపాయలు ఖర్చుచేసి సాగు చేస్తే వడ్లకు బదులు తాలు రావడంతో తీవ్రంగా నష్టపోయారు. వివరాల్లోకి వెళ్తే.. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీతండాకు చెందిన
మొంథా తుపాను ప్రభావంతో వర్షాలు రాష్ర్టాన్ని ముంచెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా�
నాలుగేళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్తూ తన �
వరంగల్ జిల్లా నర్సంపేట, నెక్కొండలో ఆదివారం కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. నర్సంపేట నుంచి మల్లంపల్లి, భాంజీపేట, వరంగల్కు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఆరబోసిన మక్కలు వర్షపు నీటిలో కొట్ట
రాష్ట్రమంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నమస్తే తెలంగాణ పత్రికను దూషించి, అవమానించడం మీద ప్రజాస్వామికవాదుల నుంచి, సీనియర్ పాత్రికేయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
మూగ జీవాలకు సేవలందిస్తున్న 1962 ఉద్యోగులకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 36 మందికి ఏడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. పాడి సంపద పరిరక్షణ కోసం 2017లో బీఆర్ఎస్ �
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న బెడ్షీట్లు, కార్పెట్ల (కోన్ ఉత్పత్తులు)ను ఎట్టకేలకు కొనుగోలు చేశారు. నెలల తరబడి పేరుకుపోయిన ఉత్పత్తులకు మోక్షం లభించడంతో ఆయా చేనేత సహకార సంఘాల పర్సన
పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గటిక విజయ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెరిక సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం హైదరాబాద్లోని కోకాపేట పెరిక�
Made in Telangana | వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లోని చింతలపల్లి, శాయంపేట గ్రామాల పరిధిలో చింతలపల్లి రైల్వేస్టేషన్కు అటూ ఇటూ 1,357 ఎకరాల సువిశాల స్థలంలో ‘ఫాం టు ఫ్యాబ్రిక్' నినాదంతో సరికొత్త వస్త్ర నగరికి 2017 �
ఓ వైపు దిగుబడులు రాక.. మరో వైపు కొడుకు వైద్య ఖర్చులకు అప్పులు కావడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన రైతు మద్దెల శ్రీనివాస్
బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుగులోత్ లక్ష్మణ్నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన ఆయన శుక్రవారం బీజేపీకి రాజీనామా చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట ని�
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి జోరందుకుంది. రిజర్వేషన్ స్థానాలు ఈ సారి మారే అవకాశం ఉన్నందున ఏ స్థానం ఎవరికి పోతుందోనని ఆశావహులకు దడ పుట్టిస్తున్నది. వీరితో పాటు రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్