ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని ఓ గ్రామస్తుడు నిలదీశాడు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవపల్లిలో
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. సర్వాపురం శివారు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేసి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అయితే �
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతున్నది. కొత్త పవర్ పాలి‘ట్రిక్స్'కు తెరలేస్తున్నది. సర్పంచ్ రిజర్వేషన్లు కలిసిరాని ఆశావహులు తమ రూటును మార్చుకుంటున్నారు. ప్లాన్ బీని అమలు చేసేంద
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం తుది విడత పంచాయతీ ఎన్నికల కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాల�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలనే స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్ర్తాలుగా చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.
హైదరాబాద్ శివారులోని కొల్లూరులో ఈ నెల 16న నిర్వహించిన జూనియర్ స్టేట్ ఆర్చరీ మీట్లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జూనియర్ నేషనల్స్కు
ఓ వినియోగదారుడికి విద్యుత్తు శాఖ షాక్ ఇచ్చింది. ఏకంగా ఆ ఇంటికి రూ.1.34 లక్షల విద్యుత్తు బిల్లు జారీ చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో చోటుచేసుకున్నది.
ప్రజా గొం తుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం ఉమ్మడి జిల్లాలోని సాహితీవేత్తలను దుఃఖసంద్రంలో ముంచింది. కవులు, కళాకారులు, రచయితలు ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్�
వరంగల్ జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కార్ ఖజానాకు భారీ చిల్లు పెట్టారు. అధికార యంత్రాంగం అండ తో చెలరేగిపోయారు. ప్రభుత్వం నుంచి తీసుకునే సీఎంఆర్ తిరిగి అప్పగించే క్రమంలో రూ. కోట్లు దండుకున్నారు. కోటికిప
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కారణంగా ఓ విద్యార్థిని నాలుగు నెలలుగా చదువుకు దూరమైంది. గురుకులంలో తనకు పాము కాటు వేసిందని చెప్పడంతో పాఠశాల నుంచి గెంటేసినట్టు విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆవేదన �
నకిలీ వరి విత్తనాలతో రైతులు నట్టేట మునిగారు. వేలాది రూపాయలు ఖర్చుచేసి సాగు చేస్తే వడ్లకు బదులు తాలు రావడంతో తీవ్రంగా నష్టపోయారు. వివరాల్లోకి వెళ్తే.. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీతండాకు చెందిన