హైదరాబాద్ శివారులోని కొల్లూరులో ఈ నెల 16న నిర్వహించిన జూనియర్ స్టేట్ ఆర్చరీ మీట్లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జూనియర్ నేషనల్స్కు
ఓ వినియోగదారుడికి విద్యుత్తు శాఖ షాక్ ఇచ్చింది. ఏకంగా ఆ ఇంటికి రూ.1.34 లక్షల విద్యుత్తు బిల్లు జారీ చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో చోటుచేసుకున్నది.
ప్రజా గొం తుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం ఉమ్మడి జిల్లాలోని సాహితీవేత్తలను దుఃఖసంద్రంలో ముంచింది. కవులు, కళాకారులు, రచయితలు ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్�
వరంగల్ జిల్లాలో రైస్ మిల్లర్లు సర్కార్ ఖజానాకు భారీ చిల్లు పెట్టారు. అధికార యంత్రాంగం అండ తో చెలరేగిపోయారు. ప్రభుత్వం నుంచి తీసుకునే సీఎంఆర్ తిరిగి అప్పగించే క్రమంలో రూ. కోట్లు దండుకున్నారు. కోటికిప
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కారణంగా ఓ విద్యార్థిని నాలుగు నెలలుగా చదువుకు దూరమైంది. గురుకులంలో తనకు పాము కాటు వేసిందని చెప్పడంతో పాఠశాల నుంచి గెంటేసినట్టు విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆవేదన �
నకిలీ వరి విత్తనాలతో రైతులు నట్టేట మునిగారు. వేలాది రూపాయలు ఖర్చుచేసి సాగు చేస్తే వడ్లకు బదులు తాలు రావడంతో తీవ్రంగా నష్టపోయారు. వివరాల్లోకి వెళ్తే.. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీతండాకు చెందిన
మొంథా తుపాను ప్రభావంతో వర్షాలు రాష్ర్టాన్ని ముంచెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా�
నాలుగేళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్తూ తన �
వరంగల్ జిల్లా నర్సంపేట, నెక్కొండలో ఆదివారం కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. నర్సంపేట నుంచి మల్లంపల్లి, భాంజీపేట, వరంగల్కు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఆరబోసిన మక్కలు వర్షపు నీటిలో కొట్ట
రాష్ట్రమంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నమస్తే తెలంగాణ పత్రికను దూషించి, అవమానించడం మీద ప్రజాస్వామికవాదుల నుంచి, సీనియర్ పాత్రికేయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
మూగ జీవాలకు సేవలందిస్తున్న 1962 ఉద్యోగులకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 36 మందికి ఏడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. పాడి సంపద పరిరక్షణ కోసం 2017లో బీఆర్ఎస్ �
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న బెడ్షీట్లు, కార్పెట్ల (కోన్ ఉత్పత్తులు)ను ఎట్టకేలకు కొనుగోలు చేశారు. నెలల తరబడి పేరుకుపోయిన ఉత్పత్తులకు మోక్షం లభించడంతో ఆయా చేనేత సహకార సంఘాల పర్సన
పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గటిక విజయ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెరిక సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం హైదరాబాద్లోని కోకాపేట పెరిక�