పుండు ఒక దగ్గర అయితే.. మందు మరో దగ్గర వేసినట్టే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతి సమీక్షా సమావేశం ఎట్టకేలకు హైదరాబాద్లో జరిగింది. అదీ మూడు నాలుగు రోజులుగా ముసురుపట్టి ఊరువాడా త�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. జలాశయాలు కళకళలాడుతు న్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ములుగు జిల్లాలోని స�
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో పల్లెలు, పట్టణాల్లోని లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. జలాశయాల�
వారం రోజుల్లో సాగునీరు ఇవ్వకపోతే రైతులతో పాదయాత్రగా వెళ్లి సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ప�
Vardhannapeta | కట్టుకున్నోడికి విషమిచ్చి కాటికి చేర్చిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని భవానీకుంటతండాలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబం కథనం ప్రకా రం.. భవానీకుంటతండాకు చెందిన జాటోత్ బాల�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న కొట్లాటతో అభివృద్ధి శూన్యంగా మారిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం నర్సంపేటలోని నెక్కొండ రోడ్డులో ఏర�
వరి సాగులో నారు సిద్ధం చేసుకున్నప్పటికీ కూలీల సమస్యతో అనుకున్న సమయానికి నాటు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పంటల దిగుబడి తగ్గి రైతాంగం అప్పుల పాలవుతున్నది. ఈ క్రమంలో మెట్ట వరి సాగు సిరులు కురిపిస్తున
భద్రకాళీ అమ్మవారు గురువారం శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు అద్వర్యంలో ఉదయం 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అర్చకులు 10 క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలు, పండ�
వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారికి త్వరలో బోనం సమర్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. భద్రకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించే అంశం ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలి�
యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ రైతు సహకార సంఘంలో యూరియా కోసం వచ్చిన రైతులకు లేదని చెప్పడంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ర�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ఆలయాలకు సంబంధించి 1,295 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ ఏసీ రామాల సునీత తెలిపారు. శుక్రవారం