శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకొని అధిక దిగుబడిని సాధించాలని గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ రైతులకు సూచించారు. తూర్పు కోట పోచమ్మ గుడి ఆవరణలో రైతుల కోసం నిర్వహించిన అవగాహన సద�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కుండపోత పోసినట్లు వానకు వరంగల్ నగరం, మహబూబాబాద్, ఏటూరునాగారం సహా పలు ప్రాంతాల్లోని రహదారులు, లోతట్టు కాలనీలకు వరద పోటెత్తింది.
రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన నిధులు, హకుల కోసం ప్రభుత్వానికి వినతిపత్రం అందించేందుకు మంగళవారం చేపట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ వెళ్లకుండా జిల్లాల్లో ఎక్కడికక
హామీలు అమలు చేయకుండా అడుగడుగునా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లో వరం�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తితో నేడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన�
బీఆర్ఎస్ 25 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సభా ప్రాంగణానికి చేరుకునే పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎలాంటి ఇబ్
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న అట్టహాసంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు న్యాయవాదులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేత, అడ్వకేట్ జేఏసీ అధికార ప్రతినిధి ఉపేం
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు దండులా తరలి వెళ్దామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పిలుపునిచ్చారు.
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమ కాలం నుంచి పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన కార్య�
రేపటి తెలంగాణ కోసం మహిళా నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మహిళల్లో నాయకత్వ పటిమను పెంపొందించి.. తెలంగాణ భవిష్యత్తు తరాలు సుభిక్షంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకు
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ఘనంగా ఉండాలని అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను ఆదేశించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న మహాసభ బీఆర్ఎస్ గతంలో నిర్వహించిన సభల కంటే గొప�
కోతుల దాడిలో గాయపడ్డ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడులో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దూరిశెట్టి మల్లమ్మ(75) ఈ నెల10న