ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ఆలయాలకు సంబంధించిన 1295 ఎకరాల వ్యవసాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ ఏసీ రామాల సునిత తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు చెప్పారు. బీసీ అయిన పీసీసీ చీఫ్ మహ�
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా పలు రోడ్ల నిర్మాణాలకు అధికారులు మొబైల్ శిలాఫలకాలను వినియోగించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రెండు రోజులు�
వరంగల్ నగరంలో వర్షం దంచికొట్టింది. మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘాలతో ఉంది. చిరు జల్లులు పడ్డాయి. రాత్రి ఒక్కసారిగా జోరువాన కురవడంతో హనుమకొండ బస్ స్టేషన్ రోడ్డు, కాకాజీ కాలనీ, అంబేద్కర్ భవన్ ప్రాంతాల�
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఇప్పటికే ఉన్న గ్రూపుల పంచాయితీకి మరో సమస్య వచ్చిపడింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి అసెంబ్లీకి తాను పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ప్రకటించారు.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు దకాల్సిన విభజన చట్ట హామీల సాధనకు కలిసి ఉద్యమిద్దామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహన�
పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే కుటుంబాలకు రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు తొలగించే అవకాశాలు ఉన్నాయని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాలే తమ పిల్లలన�
గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వస్తున్న కారోబార్లు మల్టీ పర్పస్ విధానంతో ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్నారు. పెన్ను పట్టి రికార్డులు రాసి, సిబ్బందితో పనులు చేయించే కారోబార్లు నేడు పార పట్�
రాష్ట్రంలో ఉపాధి కోల్పోయి దిక్కుతోచని ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడంలేదు. ఆర్థిక భారంతో మరో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ ఉడుత శ�
తమ స్థలాన్ని ఆక్రమించడమేగాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ వరంగల్ ఉర్సు ప్రాంతానికి చెందిన పోలెపాక కుమారస్వామి అనే వ్యక్తి బైపాస్రోడ్డులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
వరంగల్ జిల్లాలో మహిళా క్రికెటర్లకు త్వరలో మంచి రోజులు వస్తాయని, హెచ్సీఏ ఆధ్వర్యంలో మహిళా క్రికెట్ పోటీలు నిర్వహించనున్నామని హెచ్సీఏ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. టెన్త్లో 69.04 శాతం, ఇంటర్లో 67.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పది పరీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2478 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 1711 మంది అభ్యర్థులు ఉత�