వరంగల్ నగరానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేటలో నిర్మిస్తున్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పూర్త య్యేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోడ్డు మీదుగా వాహనాల రద్దీ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నది. వంతెన ప�
అది శివునిపల్లె. ఉమ్మడివరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం. ఆమె పేరు చెప్పగానే ‘సక్కగపోయి కుడిచేయి సందుల తిరిగి కొద్దిల దూరం పోంగనే.. పెద్దపరాడిగోడ (ప్రహరి).. లోపల పెద్దచెట్లుంటయి. అదే ఇల్లు. అట్లనే పోయ�
ఓ అధికారితోపాటు కాంగ్రెస్ కార్యకర్తల వేధింపులు భరించలేక తహసీల్ కార్యాలయ జూనియ ర్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిం ది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్న
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఎడతెరిపిలేని వాన కురిసింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 9.09 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.1, మహబూబాబాద్ జిల్లాలో 3.16 సెంట
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి పంట సాగు చేస్తుంటారు. దీనికి పెద్ద మొత్తంలో యూరియాను వాడుతుంటారు. అయితే గత పదేండ్లలో ఎన్నడూ లేని యూరియా కొరత ఇప్పుడు అన్నదాతలను వేధిస్తున్నది.
పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్కప్లో బరిలోకి దిగే భారత జట్టుకు తెలంగాణకు చెందిన గాడిపల్లి ప్రశాంత్ ఎంపికయ్యాడు. అమెరికాలోని ఇండియానాలో అక్టోబర్ 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే టోర్నీ కోసం 14 మందితో సోమవా�
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్ర�
మామునూరు విమానాశ్రయ భూసేకరణ పూర్తి కావచ్చిందని ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై వరంగల్ జిల్లా సంగెం మండలం గుంటూరుపల్లి రైతులు తిరగబడ్డారు. శనివారం బాధిత రైతులు గుంటూరుపల్లిలోని గవిచర్ల-నెక్కొండ రహద
అస్వస్థతతో వైద్యం కోసం హాస్పిటల్కు వస్తే యంత్ర పరికరాలు అందుబాటులో లేవంటూ రోగిని బయటకు గెంటేసిన అమానవీయ ఘటన వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చోటుచేసుకున్నది.
వడ్డీ వ్యాపారుల మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రక�