సరైన దిగుబడులు లేక.. అప్పులను తీర్చలేక మనస్తాపంతో ఓ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు వరంగల్, మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొం
సామాన్యులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే హడావుడి చేసే పోలీసులు అధికార పార్టీల నాయకులు ఉల్లంఘిస్తే మాత్రం పట్టనట్లుగా వ్యహరిస్తున్నారు. భారత రాజ్యాంగం, చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్ట�
సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా.. సాక్షాత్తూ పోలీసు బాస్ హెచ్చరించినా కొందరు పోలీసుల తీరు మారడం లేదు. బాధితులు డీజీపీ ఆఫీసుకు క్యూ కడుతున్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా నీటి కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూత వేటు దూరంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు ఎండిపోయే పరిస్థిత
Collector Sathya Sharadha | ఇవాళ వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన 16 ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ సంబంధిత అధికారులతో కలెక్టర్ (డాక్టర్) సత్య శారద (Sathya Sharadha) సమ�
వరంగల్లోని ఎనుమాముల మార్కెట్ ఎరుపెక్కింది. మిర్చి యార్డుకు సోమవారం వేలాది బస్తాలు రావడంతో ఖరీదు వ్యాపారులు, అడ్తిదారులు, వివిధ కార్మిక వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ సీజన్ జనవరిలో మొదులు కాగా అత్యధ
అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతున్నదని స్థానిక సంస్థల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్ర�
Donation | అరుదైన రక్త సంబంధ వ్యాధితో బాధ పడుతున్న మహబూబాబాద్ పట్టణానికి చెందిన చిన్నారి ప్రియాన్షికి చేయూతనిచ్చేందుకు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న బొగ్గుల రాజేశ్, హేమలత దంపతులు ముందుకొచ్చా
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆగ్నేయ ప్రాంతం నుంచి వీస్తున్న వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Warangal | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నాయకులు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ బిజెపి అధ్యక్షుడు ఎండి రఫీ అన్
రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ గురువారం వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లార్గూడ గ్రామంలో పర్యటించనున్నది. పోచమ్మతండా గ్రామపంచాయతీ పరిధిలోని మహారాజ్తండాకు చెందిన రైతు బానోత్ తిరుపతి అప్పుల
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనాగ్రహం పెల్లుబికింది. రెండో రోజైన బుధవారం నిర్వహించిన గ్రామ సభల్లో నిరసనలు హోరెత్తాయి. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారు�