Donation | అరుదైన రక్త సంబంధ వ్యాధితో బాధ పడుతున్న మహబూబాబాద్ పట్టణానికి చెందిన చిన్నారి ప్రియాన్షికి చేయూతనిచ్చేందుకు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న బొగ్గుల రాజేశ్, హేమలత దంపతులు ముందుకొచ్చా
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆగ్నేయ ప్రాంతం నుంచి వీస్తున్న వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Warangal | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నాయకులు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ బిజెపి అధ్యక్షుడు ఎండి రఫీ అన్
రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ గురువారం వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లార్గూడ గ్రామంలో పర్యటించనున్నది. పోచమ్మతండా గ్రామపంచాయతీ పరిధిలోని మహారాజ్తండాకు చెందిన రైతు బానోత్ తిరుపతి అప్పుల
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనాగ్రహం పెల్లుబికింది. రెండో రోజైన బుధవారం నిర్వహించిన గ్రామ సభల్లో నిరసనలు హోరెత్తాయి. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారు�
జానపదుల జాతరగా పేరొందిన ఐనవోలు బ్రహ్మోత్సవాలకు సోమవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మమ్మేలు మల్లన్నా అంటూ స్వామిని వేడుకున్నారు. భోగి పండుగ పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆలయం పోటెత్తింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. పట్టణాలు, వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారితో పల్లెలు కళకళలాడుతున్నాయి. సోమవారం భోగి పర్వదినాన్ని ప్రజలు వైభవంగా జరుపుకున్నారు.
ఆన్లైన్ గేమ్స్కు బానిసై మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి కుమారస్వామి, సుజాత దంపతుల చిన్న కొడుకు రాజు(25) ఆన్ల
రైతుల బోనస్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు.
పులి గాండ్రింపులతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల మీదుగా రుద్రగూడెం గ్రామ పరిసర పంట పొలాల్లో పులి సంచరించినట్లు పాదముద్రల ద�
శతాబ్దాల నాటి చెక్క తీగల తోలుబొమ్మలాట కళారూపం చిన్నబోయింది. ‘బొమ్మలోల్లు’ అని ఆప్యాయంగా పిలుచుకునే పిలుపు శాశ్వతంగా దూరమైంది. అంతరించిపోయే దశలో ఉన్న అపురూపమైన కళకు తిరిగి ప్రాణం పోసిన మోతె జగన్నాథం పర�