వరి రైతుకు కన్నీరే మిగిలింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను కాంగ్రెస్ సర్కారు సకాలంలో కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం, ఇంతలో మాయదారి వాన అందుకోవడంతో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. మ�
మూర్ఛ జబ్బుకు అల్లోపతి అవసరం లేదని, హెర్బల్ మందు చాలని చెప్పడంతో నమ్మిన ఓ మహిళ ప్రాణాపాయస్థితిలోకి వెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోజెరువుకు చెందిన యాదలక్ష్మి కొంతకా�
అధికార విధుల కన్నా కాంగ్రెస్ నేతలతో సఖ్యతకు ప్రాధాన్యత ఇచ్చిన వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్పై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చర్యలకు ఉపక్రమించారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో సంచలనం రేపిన ఎస్బీఐ దోపిడీ ఘటనలో దొంగలు దొరికారు. ఏడుగురు ముఠాలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం
వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐలో దోపిడీ చేసిన ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో విలేకరుల సమావేశంలో సీపీ అంబర్కిశోర�
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్నగర్ శివారులో కాకతీయుల చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే మట్టి కోట మాయం కాగా శివాలయం శిథిలావస్థకు చేరింది. పాలకులు, అధికారుల పట్టింపులేమితో భవిష్య�
కాకతీయ మెడికల్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హిస్టారికల్ రన్ అండ్ రైడ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కేఎన్ఆర్ సైక్లింగ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఐఎంఏ వరంగల్ విభాగంతో కలిసి ఆదివారం ఏర్పాటు చే�
వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దోపిడీ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. భారీ దొంగతనం జరిగి నాలుగు రోజులైనా ఎలాంటి ఆధారాలు లభించకపోవడం వారి కి కంటిమీద కునుకు లేకుండా �
నగరంలో ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్లపై రాష్ట్ర వైద్య మండలి అధికారులు దాడులు చేశారు. కేవలం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను నిర్వహించాల్సిన ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా క్లినిక్�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్, జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మిన�
వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్లో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు లంచం డబ్బుల కోసం ఘర్షణ పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయ్యింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.
ఆన్లైన్లో గేమ్స్ ఆడి అప్పుల పాలై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకోగా వరంగల్ జిల్లా కడారిగూడెంలో విషాదాన్ని నింపింది. తెలిసిన వివరాలిలా ఉన్నాయి. వర్ధన్నపేట మండలం కడ�