యువ టూరిజం క్లబ్ల ఏర్పాటులో వరంగల్ జిల్లాను రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ సత్య శారదకు అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్�
పౌర సరఫరాల శాఖలోని కొందరు అధికారుల సహకారంతో పలువురు రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను డెలివరీ చేయడం లేదు. అయినా అధికారు�
వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో మిర్చి పంట ను అధికంగా పండిస్తున్నందున ఇక్కడ మి ర్చి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రా�
పౌర సేవల్లో ప్రజల మెప్పు పొందుతూ కొందరు ‘బెస్ట్ పోలీస్' అవార్డులు అందుకుంటుంటే.. మరికొందరేమో తమ వ్యవహార శైలితో పోలీస్ శాఖకే తలవంపులు తెస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత అధిక�
వరంగల్ జిల్లా నెక్కొండను మున్సిపాలిటీగా మార్చాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిన క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జడ్పీ సీఈవో, డీపీవో జీ రామ్రెడ్డి పంచ�
బీఆర్ఎస్ నాయకులకు బాసటగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిలిచారు. అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా పో
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బల్దియా అధికారులు విఫలం అవుతున్నారని, మేయర్ గుండు సుధారాణి అభివృద్ధి పనుల్లో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు.
సాయుధ పోరాట చరిత్రను పాలకులు వక్రీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. సీపీఐ ఆధ్వర్యంలో నర్సంపేటలో శనివారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ర్యాల�
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచే ఆర్థికంగా భరోసానిచ్చేందుకు గత కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ పథకాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన దరఖాస్�
ఆర్థిక పరిస్థితి బాగాలేదని తాపీమేస్త్రీ.. భర్తతో గొడవనో లేక మరే కారణమో రెండేళ్ల కూతురితో ఓ వివాహిత రైలు పట్టాలపై, ప్రజలను భయపెట్టేలా దెయ్యం వీడియో పెట్టి దొరికిన భయంతో యువకుడు పురుగుల మందు తాగి సెల్ఫీ వీ�
వరంగల్ శివనగర్లో కరెన్సీ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వినాయక ఉత్సవ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రూ.కోటిన్నర నగదుతో అలంకరించి ధనలక్ష్మి పూజ చేశారు.
వరంగల్లోని చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆస్పత్రిని సిబ్బంది కొరత వేధిస్తున్నది. స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నా టెక్నీషియన్ లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.
తాను బతికుండగానే చనిపోయినట్లు ధ్రువీకరించి తన పేరిట ఉన్న భూమిని మరొకరికి పట్టా మార్పిడి చేశారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కోమితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వరంగల్ జిల్లాలో గత నెలలో కొన్ని చౌక దుకాణాల్లో రేషన్ బియ్యం పంపి ణీ పదిహేను రోజులు ఆలస్యమైంది. పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికా�