Warangal | కానిస్టేబుల్స్తో వెట్టిచాకిరి చేయిస్తూ కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్(Warangal )జిల్లాలోని నాలుగో బెటాలియన్(Fourth Battalion) వద్ద పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబాలు (Co
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు డాక్టర్ శంకరభక్తుల సత్యం కు అరుదైన గౌరవం లభించింది. ఆయన రూపొందించిన ప్రాజెక్టు ఆధారిత బోధన పద్ధతి న్యూఢిల్లీలోని
సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీకటి యాక య్య(41) అ
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కాసం ఫ్యాషన్స్ 14వ స్టోర్ను సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధునాతన కలెక్షన్లతో, నిత్య నూతన వెరైటీలతో కాసం ఫ్యాషన్స్ ప�
మంత్రి కొండా సురేఖ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హీరో నాగార్జున అభిమానులు హెచ్చరించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆమె దిష్టిబొమ్మను గురువారం వరంగల్ నగరంలోని పాపయ్యప�
ఎట్టకేలకు లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వరంగల్, హనుమకొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విస్తృతంగా దాడులు నిర్వహించి, పలు కేసులు నమోదు చేశారు. ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 27న ‘ఆ �
కాజీపేట పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని అపహరించు కుపోయిన ఘటన శనివారం కలకలం సృష్టించింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకా రం.. వరంగల్ రంగశాయిపేట ప్రాంతానికి చెందిన ఎస్కే మసూ ద్-కౌసర్
కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో కొనసాగుతున్న ఉత్కర్ష 24 వేడుకల్లో విద్యార్థుల సంబురాలు అంబరాన్నంటాయి. కేఎంసీలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్రెడ�
యువ టూరిజం క్లబ్ల ఏర్పాటులో వరంగల్ జిల్లాను రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ సత్య శారదకు అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్�
పౌర సరఫరాల శాఖలోని కొందరు అధికారుల సహకారంతో పలువురు రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను డెలివరీ చేయడం లేదు. అయినా అధికారు�
వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో మిర్చి పంట ను అధికంగా పండిస్తున్నందున ఇక్కడ మి ర్చి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రా�
పౌర సేవల్లో ప్రజల మెప్పు పొందుతూ కొందరు ‘బెస్ట్ పోలీస్' అవార్డులు అందుకుంటుంటే.. మరికొందరేమో తమ వ్యవహార శైలితో పోలీస్ శాఖకే తలవంపులు తెస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత అధిక�
వరంగల్ జిల్లా నెక్కొండను మున్సిపాలిటీగా మార్చాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిన క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జడ్పీ సీఈవో, డీపీవో జీ రామ్రెడ్డి పంచ�