మెరిసే విప్లవ ధ్రువతార.. దొ రల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత.. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. సాయుధ పోరాటానికి ఆ�
అక్రమంగా నిల్వ చేసిన 172 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అయితే సివిల్ సప్లయ్ సంచులతోనే అవి పట్టుబడడం సంచలనంగా మారింది.
నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో ప్రధాన సూత్రధారి మన్యం సిద్ధయ్యను మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ప్రధాన సూత్రధారి అయిన మన్యం సిద్ధయ్య �
ఇకపై పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద అన్నారు. గురువారం ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి వరంగల్ జిల్లా గీసుగొండ మ
సీరోలు సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వర్తించే మూడు నరేందర్ ద్వారానే ఆకేరు వాగు నీటి ఉధృతిలో మరిపెడ మండలం సీతారాంతండా మునిగిపోతుందని బయట ప్రపంచానికి తెలిసింది. సీరోలులో విద్యుత్ శాఖలో పనిచేస్త�
మండలంలో వెంకటాపురం-తోపనపల్లి మధ్య రెండు లోలెవల్ కాజ్వేల నడుమ ఆర్టీసీ బస్సు చిక్కుకోవడంతో ప్రయాణీకులు రాత్రంతా అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం అధికారులు సురక్షితంగా తరలించారు.
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. బాధితులు పునరావాస కేంద్రాలకు చేరారు.
యూరియా బస్తాల కోసం కొద్ది రోజులుగా రైతులు అగచాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండటంతో వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం వద్ద పడిగాప
దేవాదుల ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను తరలించి ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందుండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. పీఎం కుసుమ్ యోజన ద్వారా సౌర విద్యుత్తును వినియోగించుకునేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సౌర విద్యుత్తుపై
ఢిల్లీ లిక్కర్ కేసులో ‘కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం మోడీయే’ అని బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీపై రాసి బుధవారం దహనం చేశారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా, బీఆర్ఎస్ ర
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. ఇందుకు ఉదాహరణగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) �
మహబూబాబాద్ జిల్లా గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) జ్వరపీడితులు, రోగులతో కిటకిటలాడుతున్నది. నిత్యం వందలాది మంది రోగులు దవాఖానకు జ్వరాలతో వస్తుండగా దవాఖానలో సరిపడా బెడ్లులేక ఇబ్బందులు పడుత�
అర్హత ఉన్నప్పటికీ అనేక మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. అధిక శాతం గ్రామాల్లో మెజారిటీ రైతులు మూడు విడుతల్లోనూ రుణమాఫీకి నోచుకోలేకపోయారు. ఈ గ్రామాల్లో వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని రెడ్డిపాలెం ఒకట