వరాలిచ్చే తల్లి మహాలక్ష్మిని మహిళలు భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. శ్రావణ రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిక�
వరంగల్ జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రైతు రుణమాఫీని అమల్లోకి రావడంతో పలువురు కార్యదర్శులు, సిబ్బంది అవినీతి వెలుగులోకి వస్తున్నద
ఉమ్మడి వరంగల్ జిల్లాను ఈ నెల 31వరకు గుడుంబా రహిత జిల్లాగా మార్చాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని కొండూరు రోడ్డులోఉన్న రామచ్రందుని చెరువులో ఓ యువతి, యువకుడి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. చెరువు కట్టపై పల్సర్ బైక్, యువతి హ్యాండ్ బ్యాగ్ లభించడంతో వారిని హ�
వరంగల్ జిల్లా రాయపర్తి, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అనుమతి లేని క్లినిక్లను సీజ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వైద్యారోగ్య, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో దాడులు చేసి పరిమితికి మించి వైద్యం చేస్తున్నట్లు గు
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులతో కలిసి విద్యార్థులు మొక్కలు నాటడంతో పాటు �
డెంగీతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన ములుగు జిల్లా జాకారం గ్రామంలో శనివారం జ రిగింది. గ్రామస్తుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన మంచో జు రాజేంద్రప్రసాద్కు ఐదేళ్ల క్రితం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెంద�
వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ అనసూయ బదిలీపై వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బదిలీల్లో భాగంగా హైదరాబాద్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్గా �
విద్యుదాఘాతం తో రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు తుమ్మలపెల్లి రాజిరెడ్డి(50) సరళకుంట చెరువు సమీపంలోని తన పొల
బీఆర్ఎస్ శాసన మండలి పక్షనేతగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం నియమించారు.
వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకణలో భక్తులకు దర్శనమిచ్చారు. 15 రోజుల పాటు కనులపండువగా జరిగిన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. శాకంబరీ అలంకరణ, గురుపౌర్ణమి నేపథ్యంలో భద్రకాళీ అమ్మవా
అభ్యుదయ కవి దాశరథి కృష్ణామాచార్యులు ధైర్యశాలి అని, నిరంతరం పేదల పక్షాన ఉన్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. పట్టణంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్ లో దాశరథి కృష్ణామాచార్యులు జయంతి ఉత్సవా�
దివంగత ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి సివిల్ టీఎస్, ఏపీ ఎస్సైస్ వెల్ఫేర్ సొసైటీ చేయూతనిచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎస్సైగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఇటీవల ఆత్మహత్