పట్టభద్రులు చైతన్యంతో ఓటెత్తారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక జరుగగా ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలుత మందకొడిగా సా�
ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపు లతో జోరు వాన కురుస్తోంది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్ల మీద ప్రవహించింది. అండర్ బ్రిడ్జి ప్రధాన రహదారిపై వర్షం నీరు
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. వరంగల్ కలెక్టరేట్ కంట్రోల్ రూంలోని వెబ్కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆర్వో పీ ప్రావీణ్య, ఎన్నికల సాధారణ పరిశీలక
ఏటీఎం మెషీన్లలో డబ్బులు పెట్టాల్సిన సిబ్బంది దాదాపు రూ.77 లక్షల వరకు దోచుకున్నారు. అనుమానం వచ్చిన కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్ ఆరా తీయగా అసలు విషయాన్ని బయటపడింది. వరంగల్ జిల్లా హనుమకొండలోని సీఎంఎస్ ఇన్ఫో స�
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. మొదటిరోజు తెలుగు పరీక్ష ఉండగా పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘ఆల్ ది బెస్ట్' చెబుతూ సాగనంపడం కనిపించింది.
Warangal | వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు దేవేందర్, రవి, సునీల్గా గుర్తించారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా �
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆదివారం వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు బాలురు మృతిచెందారు. రెండు చోట్ల అన్నదమ్ములే మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల �
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ప్ర
పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థి స్కూల్ బ్యాగులోనుంచి తాచుపాము బయటపడడంతో విద్యార్థులంతా బెంబేలెత్తిపోయారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా నెక్కొండలో చోటుచేసుకుంది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన
వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వరంగల్ రంగశాయిపేటలో టెక్నికల్ సెంటర్(హబ్)కు రాష్ట్ర మంత్రి మండలి అం�