ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆదివారం వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు బాలురు మృతిచెందారు. రెండు చోట్ల అన్నదమ్ములే మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల �
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ప్ర
పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థి స్కూల్ బ్యాగులోనుంచి తాచుపాము బయటపడడంతో విద్యార్థులంతా బెంబేలెత్తిపోయారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా నెక్కొండలో చోటుచేసుకుంది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన
వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వరంగల్ రంగశాయిపేటలో టెక్నికల్ సెంటర్(హబ్)కు రాష్ట్ర మంత్రి మండలి అం�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మహిళలకు గర్భస్త, ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్న సీకేఎం వైద్యశాలకు త్వరలోనే అధునాతన బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. కేసీఆర్ సర్కారు అమలు చేసిన పథకాలతోపాటు రవాణా సౌకర�
కొద్దిరోజుల నుంచి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణాలు, పల్లెల్లో దర్జాగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లలో చొరబడి లూటీ చేసేస్తున్నారు. ఇటు ఆలయాల్లోనూ ప్రవేశించి దేవుడి ఆభరణాలు, హుండీలను పగులగొట్టి నగదు ఎత్త�
108లో ఈఎంటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఉమ్మడి వరంగల్ జిల్లాల 108 సేవల ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు పే�
బినామీ డీలర్లను గుర్తించేందుకు అధికారులు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా రేషన్ షాపులో ఆర్డీవో జారీ చేసిన ఆథరైజేషన్ కాపీ, ఈ-పాస్ యంత్రంలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 20న ములుగు మండలం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు �
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకాన్ని తిరిగి కొనసాగించాలని, వెంటనే బిల్లులు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
అభయ హస్తం గ్యారెంటీలకు దరఖాస్తు కోసం నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు కొనసాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రజలు దరఖాస్తులు అందజేశారు.
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రజాపాలన ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి వాకాటి కరుణ ఆదేశించారు.