ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మహిళలకు గర్భస్త, ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్న సీకేఎం వైద్యశాలకు త్వరలోనే అధునాతన బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. కేసీఆర్ సర్కారు అమలు చేసిన పథకాలతోపాటు రవాణా సౌకర�
కొద్దిరోజుల నుంచి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణాలు, పల్లెల్లో దర్జాగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లలో చొరబడి లూటీ చేసేస్తున్నారు. ఇటు ఆలయాల్లోనూ ప్రవేశించి దేవుడి ఆభరణాలు, హుండీలను పగులగొట్టి నగదు ఎత్త�
108లో ఈఎంటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఉమ్మడి వరంగల్ జిల్లాల 108 సేవల ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు పే�
బినామీ డీలర్లను గుర్తించేందుకు అధికారులు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా రేషన్ షాపులో ఆర్డీవో జారీ చేసిన ఆథరైజేషన్ కాపీ, ఈ-పాస్ యంత్రంలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 20న ములుగు మండలం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు �
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకాన్ని తిరిగి కొనసాగించాలని, వెంటనే బిల్లులు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
అభయ హస్తం గ్యారెంటీలకు దరఖాస్తు కోసం నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు కొనసాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రజలు దరఖాస్తులు అందజేశారు.
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రజాపాలన ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి వాకాటి కరుణ ఆదేశించారు.
జిల్లా కాజీపేట పట్టణం విష్ణుపురిలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయ వ్యవస్థాపకుడు, భద్రకాళి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, రాష్ట్ర విధ్వత్ సభ ఉపాధ్యక్షుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి(60) అనారోగ్యంతో �
ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది ప్రధాన పంటలైన పత్తి, వరి, మక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా పత్తి సాధారణ విస్తీర్ణంలో కూడా సాగు కాలేదు. గతేడాది 6,37,133 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ సంవత్సరం �
వరంగల్లోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనుల్లో వేగం పుంజుకుంది. దాదాపు 90శాతం పూర్తవడంతో త్వరలో ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రూ.కోటీ 60 లక్షల కుడా నిధులతో గార్డెన్ �
ప్రాణం ఉన్నంత వరకూ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ హంటర్రోడ్డులోని సీ
విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఖ్యాతి గడించింది. దేశంలో పంటల విత్తనాల్లో 40% వరకు మన రాష్ర్టానివే ఉన్నాయి.