మిర్చి రైతుల చిరకాల కోరిక తీరబోతున్నది. జిల్లాలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అధికార�
ఆన్లైన్ గేమ్ లో వడ్ల డబ్బులు పోగొట్టిన ఓ యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో జరిగింది. అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన కమలాకర్
వరంగల్ జిల్లాలో మక్కల కొనుగోళ్లు ముగిశాయి. మొత్తం 31 కేంద్రాల ద్వారా రూ.54 కోట్ల విలువైన మక్కలను మార్క్ఫెడ్ అధికారులు సేకరించారు. 6,757 మంది రైతుల నుంచి మద్దతు ధరతో 2.77 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశారు.
Road Accident | వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు మృతి చెందాడు. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారులో గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీ రూ.840 కోట్లతో నిర్మించే వస్త్�
నకిలీ విత్తనాలపై వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని ఓ ఇంట్లో అనధికారికంగా నిల్వ చేసిన పత్తి విత్తనాలు లభ్యమైన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో విత్తన వ�
వృత్తిదారులు ప్రగతి సాధిస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలక�
‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ అన్నట్లు దారి పొడవునా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ర్యాలీగా రైతు వేదికల వైపు కదిలాయి. బతుకమ్మలు, బోనాలు, కోలాటాల ప్రదర్శనలతో ఇటు ఆడబిడ్డలు, రైతులంతా స్థానిక ప్రజాప్రతి�
కాంగ్రెస్ పాలనలో భూ రికార్డుల నిర్వహణలో దళారుల పెత్తనమే కొనసాగింది. రైతులకు తెలియకుండానే వారి పేర రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వ్యవసాయ భూమి మరొకరి పేరు మీదకు మారేది. బాధిత రైతులు నెత్తీనోరు బాదుకున్నా ఫ�
గాలివాన శనివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. నగరంలోని 36వ డివిజన్ చింతల్లో అతలాకుతలమైంది. ఈదురు గాలులు వీచి ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. డివిజన్లో సుమారు వందకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారి�
తెలంగాణ ప్రభు త్వ విధానాలతో వ్యవసాయం పండుగలా మారింది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా, అందుబాటు లో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు పథకం ద్వారా ఏటా ప్రతి ఎకరానికి రూ.10 వేల ఆర్థికసాయం, రైతుబీమా వంటి పథకాల అమలుతో
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సడక్లకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత గతుకులతో ప్రయాణికులకు చుక్కలు చూపిన రోడ్ల రూపురేఖలు మారిపోయాయి. అధ్వానంగా ఉన్న రహ�
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు సత్తా చాటాయి. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా రిజల్ట్స్ సాధించి టాప్ లేపాయి. సర్కారు కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
Minister Errabelli | మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR ) ఆశీస్సులు, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సహకారంతో వరంగల్ నగరం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errab