Minister Errabelli | వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం, జనగామ జిల్లాల్లోని దేవరుప్పుల, రాయపర్తి మండలాల నుంచి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరుప్పల మండలం పెద్దతండా గ్రా�
రెండో విడుత దళితబంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఒకవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తూనే మరోవైపు ఎంపికైన వారికి యూనిట్లను పంపిణీ చేసే దిశగా ముందుకు వెళ్తున్నది.
ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
కుల వృత్తుల ఆర్థిక పరిపుష్ఠికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వివిధ పథకాలు అమలు చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రతి ఏటా పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ
Road accident | వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ సిటీ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కో�
వరంగల్ జిల్లాకు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. శనివారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 31ని విడుదల చేసింది. నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుండగా, ఇప్ప�
భారీ వర్షాలు, వరదల అనంతరం సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వరంగల్ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో వైద్యులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున�
రెండు రోజుల నుంచి వర్షం ఏకధాటిగా, కుండపోతగా కురుస్తున్నది. వరంగల్ జిల్లాలో 27.2 మిల్లీమీటర్లు, హనుమకొండలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పర్వతగిరి మండలంలోని కల్లెడలో 158.5 మిల్లీమీటర్ల వర్షం క
వర్షం ముంచెత్తింది. భారీ వానలతో రెండు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జన జీవనం స్తంభించింది. వరంగల్ జిల్లాలో 141.0మిల్లీమీటర్లు.. హనుమకొండ జిల్లాలో 103.6మి.మీ వర్షపాతం నమోదైంది.
పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యాన శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి మామిడి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, దానిమ్మ, మునగ త
వరంగల్ జిల్లాలో దళితబంధు పథకం రెండో విడుత అమలుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పర్యవేక్ష�
మిర్చి రైతుల చిరకాల కోరిక తీరబోతున్నది. జిల్లాలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అధికార�
ఆన్లైన్ గేమ్ లో వడ్ల డబ్బులు పోగొట్టిన ఓ యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో జరిగింది. అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన కమలాకర్
వరంగల్ జిల్లాలో మక్కల కొనుగోళ్లు ముగిశాయి. మొత్తం 31 కేంద్రాల ద్వారా రూ.54 కోట్ల విలువైన మక్కలను మార్క్ఫెడ్ అధికారులు సేకరించారు. 6,757 మంది రైతుల నుంచి మద్దతు ధరతో 2.77 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశారు.
Road Accident | వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు మృతి చెందాడు. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారులో గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.