వరుస వర్షాలు అన్నదాతల రెక్కల కష్టాన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి. వారం నుంచీ కురుస్తున్న చెడగొట్టు వానలతో ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీరని పంట నష్టం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ అకాల వాన
గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలో ఆర్థిక పంచాయితీ వివాదంలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. దీంతో రెండు నెలలుగా మనోవేదనకు గురైన ఆ ఇంటి యజమాని ఆదివారం మృతి చెందాడు.
వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా రాష్ట్ర స్థాయి 9వ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నీ శనివారం ప్రారంభమైంది.
అకాల వర్షంతో వరంగల్ జిల్లాలో దెబ్బతిన్న పంటల సర్వేను అధికారులు పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల వారీగా పంట నష్టాన్ని నమోదు చేశారు. రైతులు ఏ సర్వే నంబర్లోని భూమిలో ఎంత పంట కోల్పోయారు అనే
Nikhat Zareen | వరుసగా మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో రెండోసారి ఛాంపియన్ షిప్ టైటిల్ను గెలిచిన నిఖత్ జరీన్(Nikhat Zareen)కు రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అభినందనలు తెలిపారు.
Minister Errabelli | సీఎం కేసీఆర్ (CM KCR) రైతుల కోసం మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు కీడు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabell
CM KCR | ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సందేశాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను(Government Programmes) ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్(Mini
CPR | ప్రతి ఒక్కరూ సీపీఆర్(కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్) అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
Warangal CP | అన్నదాతకు అండగా నిలిచిన వరంగల్ సీపీ (Warangal CP)రంగనాథ్ చిత్రపటానికి బాధిత కుటుంబం క్షీరాభిషేకం చేసిన అరుదైన ఘట్టం వరంగల్ జిల్లా నర్సంపేట(Narsampeta)లో శుక్రవారం చోటు చేసుకుంది.
MLA Peddi SudarsanReddy | కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కి నిధులు తేకుండా మంత్రి కిషన్రెడ్డి (Kisan Reddy) అసమర్థుడిగా మిగిలిపోతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి( MLA Peddi Sudarshan Reddy') ఆరోపించారు.
గరీబోళ్ల గడ్డగా ఉన్న ప్రాంతం కలెక్టరేట్ అడ్డాగా మారనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆశీస్సులతో వరంగల్ జిల్లా అధునాతన సమీకృత కలెక్టరేట్ భవనం పేదల నివాసాల మధ్య ఏర్పాటు కానున్నది.