వరంగల్ జిల్లా నర్సంపేటలో కశ్మీర్ యాపిల్ కాసింది. వన ప్రేమికుడు గోక రామస్వామి తన శాంతి వనంలో రకరకాల పూలు, పండ్ల మొక్కలు పెంచుతుంటారు. ఆరేండ్ల క్రితం కశ్మీర్ వెళ్లినప్పుడు యాపిల్ మొక్కను తీసుకొచ్చారు. ఇక్కడి వాతా వరణంలో యాపిల్ మొక్కలు పెరుగవని చాలా మంది చెప్పినా ధైర్యం చేసి పెంచారు. ఇప్పుడా మొక్క విరగ కాసింది. – నర్సంపేట