సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పర్యటన సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ ) విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. సర్వాపురం శివారు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేసి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అయితే �
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఖానాపురం మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీ�
Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండకర్ట్పై దాడికి దిగారు. పైగా నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తమ పెద్దన్నా అంటూ రెచ్చిపోయారు. దీనికి
దివ్యాంగుడి ఇంటిపై కాంగ్రెస్ నేత, అతడి అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ దారుణాన్ని ఆపేందుకు వెళ్లినవారినీ వదిలిపెట్టలేదు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం జాతీయ రహదారిపై నిరసన తెలిపింది.
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) మే నెలలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) 2,4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్�
కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ యూరియా కోసం కష్టాలు పడాల్సి వస్తుంది చెన్నారావుపేట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో రైతులు రెండు రోజులుగా
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
దొడ్డ మోహన్రావు సేవలు అజరామరమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవాతత్పరుడు, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దొడ్డ మోహన్రావు హైదరాబాద్లోని తన �
ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ దొడ్డ మోహన్ రావు మృతిపట్ల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్ధించారు.
‘ఉన్న భూమి ట్రిపుల్ ఆర్లో పోవట్టె!’ అంటూ బెంగపడిన రైతు చివరికి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటలో చోటు చేసుకున్నది.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరపాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీ
జమ్ముకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య (Jawan Suicide) చేసుకున్నాడు. అతని భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు.
నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ గరీబోళ్ల బస్తీకి ఇంటి నెంబర్లు కేటాయించి కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కల్లేపెల్లి ప్రణయ్ దీప్ డిమాండ్�