నర్సంపేట వ్యవసా య మార్కెట్కు మక్కలతో కళకళలాడింది. రైతులు భారీగా తీసుకురావడంతో మార్కెట్లో ఎటుచూసినా పచ్చని పరదా కప్పినట్లు కనిపించింది. అయితే రోజుల తరబడి అలాగే ఉండడంతో యార్డు మొత్తం మక్కలతో నిండిపోయి
Narsampeta | కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో అదే పార్టీ నేతలకు పరాభవం ఎదురైంది. ఆ పార్టీ వైఖరిపై తండావాసులంతా ఏకమై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తమ సమ్మతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరిని తప�
ఎమ్మెల్యేల అరెస్టును ఖండిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో నిరసనకు దిగిన వారిలో 80 ఏండ్ల వృద్ధుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగడంతో బస్సులు నిల
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరోసారి సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు దూరంగా ఉన్నారు. మంగళవారం వరంగల్లో నిర్వహించిన ‘ఇందిరా మహిళాశక్తి-ప్రజాపాలన విజయోత్సవాలు’ కార్యక్రమానికి దొంతి మాధవరెడ్డి వరం�
రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యరంగాలకు పెద్దపీట వేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం నర్సంపేటలో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ,
Sudarshan Reddy | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ప్రతిపక్షాల నేతలను ముందుస్తుగా అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో(Narsampet) మంత్రులు పొంగులేటి శ్రీనివ�
నర్సంపేటలోని నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా వైద్యశాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి రావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు.
KTR | నర్సంపేట నియోజకవర్గం 16 చింతలతాండ గ్రామంలో వారం రోజుల కిందట ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు.
Peddi Sudarshan Reddy | జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా టచ్ చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ �
Peddi Sudarshan Reddy | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 8 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు నిరాకరించిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. గద్
ఎండలు మండిపోతున్నాయి. జనం మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కువ మంది ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు చూసుకుంటున్నారు. కార్లలో ఏసీ ఉన్నందున ఎప్పుడైనా వెళ్తారు.
తన జీవితాంతం పోరాటమేనని, అధైర్య పడేది లేదని, ప్రజల్లోనే ఉంటానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లా�