ఎండలు మండిపోతున్నాయి. జనం మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కువ మంది ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు చూసుకుంటున్నారు. కార్లలో ఏసీ ఉన్నందున ఎప్పుడైనా వెళ్తారు.
తన జీవితాంతం పోరాటమేనని, అధైర్య పడేది లేదని, ప్రజల్లోనే ఉంటానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లా�
Narsampet | ఐదేండ్లు.. కేవలం ఐదేండ్లలో అరవై ఏండ్ల వెనుకబాటును రూపుమాపవచ్చని.. అభివృద్ధి బాట పట్టించవచ్చని నిరూపించారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి. అన్ని వనరులు ఉన్నా గత పాలకుల అలసత్వం కారణంగా అభి�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Narsampet, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Narsampet, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Narsampet,
CM KCR | మిషన్ భగరీథ పథకం గెలవాలా..? సుదర్శన్రెడ్డి గెలవాలా? వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? నర్సంపేట ఆలోచించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. నర్సంపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | ఓటును ఆషామాషీగా వేయొద్దని.. అది ప్రజల ఐదేళ్ల భవిష్యత్ను నిర్ణయిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డిని ఎమ�
MLA Pedhi Sudarshan Reddy | నాకు ఆస్తిపాస్తులు లేవు..ప్రజలే నా ఆస్తి అని నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (MLA Pedhi Sudarshan Reddy) అన్నారు. సోమవారం నర్సంపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్�
వాహన తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య ఆదేశించారు. మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళ�
దశాబ్దాల నాటి పాకాల రైతుల కల త్వరలోనే సాకారం కానుండడం ఆనందంగా ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. చెన్నారావుపేటలోని మున్నేరు వాగుపై రూ. 18.70 కోట్లతో బ్రిడ్జి, చెక్డ్యాం, బోజెర్వు గ్ర�
జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు నర్సంపేటలో ఏర్పాటు చేయనుంది. ఈమేరకు రూ.183కోట్లు మంజూరు చేయగా జిల్లా ఆస్పత్రి మైదానంలో ఈ భవన నిర్మాణ పనులతోపాటు రూ.23కోట్లతో
గ్రామీణ ప్రాంత మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి పూర్తిస్థాయి వైద్యం అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్ప�
నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతిపక్షాలకు జెండాలు తప్ప ఎజెండాలు లేవని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ఎజెండా లేని ప్రతిపక్ష నాయకులు పంట నష్టపరిహారం పంపిణీని రాద్ధాంతం చేస్తూ అడ్డుకునేంద�