Narsampet | ఐదేండ్లు.. కేవలం ఐదేండ్లలో అరవై ఏండ్ల వెనుకబాటును రూపుమాపవచ్చని.. అభివృద్ధి బాట పట్టించవచ్చని నిరూపించారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి. అన్ని వనరులు ఉన్నా గత పాలకుల అలసత్వం కారణంగా అభి�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Narsampet, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Narsampet, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Narsampet,
CM KCR | మిషన్ భగరీథ పథకం గెలవాలా..? సుదర్శన్రెడ్డి గెలవాలా? వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? నర్సంపేట ఆలోచించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. నర్సంపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | ఓటును ఆషామాషీగా వేయొద్దని.. అది ప్రజల ఐదేళ్ల భవిష్యత్ను నిర్ణయిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డిని ఎమ�
MLA Pedhi Sudarshan Reddy | నాకు ఆస్తిపాస్తులు లేవు..ప్రజలే నా ఆస్తి అని నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (MLA Pedhi Sudarshan Reddy) అన్నారు. సోమవారం నర్సంపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్�
వాహన తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య ఆదేశించారు. మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళ�
దశాబ్దాల నాటి పాకాల రైతుల కల త్వరలోనే సాకారం కానుండడం ఆనందంగా ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. చెన్నారావుపేటలోని మున్నేరు వాగుపై రూ. 18.70 కోట్లతో బ్రిడ్జి, చెక్డ్యాం, బోజెర్వు గ్ర�
జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు నర్సంపేటలో ఏర్పాటు చేయనుంది. ఈమేరకు రూ.183కోట్లు మంజూరు చేయగా జిల్లా ఆస్పత్రి మైదానంలో ఈ భవన నిర్మాణ పనులతోపాటు రూ.23కోట్లతో
గ్రామీణ ప్రాంత మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి పూర్తిస్థాయి వైద్యం అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్ప�
నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతిపక్షాలకు జెండాలు తప్ప ఎజెండాలు లేవని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ఎజెండా లేని ప్రతిపక్ష నాయకులు పంట నష్టపరిహారం పంపిణీని రాద్ధాంతం చేస్తూ అడ్డుకునేంద�
ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు ముందే బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలే దాడులు చేసి అద్దాలు, కుర్చీలు విరగ్గొట్టారు. సాక్ష్యాత్తు ఈ లొల్లి అంతా పార్టీ �
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నర్సంపేటకు మెడికల కళాశాల మంజూరైందని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన విలే�
దేశంలోనే గిరిజనులకు తొలిసారిగా పోడు భూముల పట్టాలు పంపిణీ చేసి సీఎం కేసీఆర్ తెలంగాణను యావత్ దేశానికి రోల్మాడల్గా నిలిపారని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. రాష్ట్�
దుగ్గొండి మండల ప్రజల చిరకాల కోరిక తీరబోతున్నది. దుగ్గొండి-గిర్నిబావి రోడ్డు డబుల్ కాబోతున్నది. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది.