పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసా ఇస్తోంది. ఇందులో భాగంగా విస్తృత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నర్సంపేటలోని ఏరియా ఆస్పత్రిని ఇటీవల అప్గ్
CM KCR | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు.
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డివిజన్ స్థాయి మహిళా క్రీడోత్సవాలను శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే తొలుత క్రీ
వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలను పట్టణాల్లోని మురికివాడలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే గ్రామాల్లోని హెల్త్ సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దుతున్న ప
పట్టణంలో గంజాయి తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మాదన్నపేట రోడ్డులోని ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద గంజాయి తాగుతున్నారనే సమాచారంతో
Narsampet | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన దామెర రాక�
నర్సంపేట ;వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం పండుగ వాతావరణంలో దళితబంధు యూనిట్ల పంపిణీ జరిగింది. నియోజకవర్గంలోని చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, నర్సంపేట మండలంలో మొదటి విడతగా 55 మ
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ నర్సంపేటకు చ
Minister KTR | ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హనుమకొండ, వరంగల్, నర్సంపేటలో రూ.236 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 20న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ప్ర