వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలను పట్టణాల్లోని మురికివాడలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే గ్రామాల్లోని హెల్త్ సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దుతున్న ప
పట్టణంలో గంజాయి తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మాదన్నపేట రోడ్డులోని ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద గంజాయి తాగుతున్నారనే సమాచారంతో
Narsampet | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన దామెర రాక�
నర్సంపేట ;వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం పండుగ వాతావరణంలో దళితబంధు యూనిట్ల పంపిణీ జరిగింది. నియోజకవర్గంలోని చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, నర్సంపేట మండలంలో మొదటి విడతగా 55 మ
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ నర్సంపేటకు చ
Minister KTR | ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హనుమకొండ, వరంగల్, నర్సంపేటలో రూ.236 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 20న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ప్ర
నర్సంపేట : బాలుడు అయిదు రూపాయల బిల్లతో ఆడుకుండూ మింగేశాడు. బాలుడికి అవస్థ ఏర్పడడంతో నర్సంపేటలోని ఈఎన్టి ఆస్పత్రికి తీసుకరాగా తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ మండల చింతనెక్కొండ గ్రామానికి చెంది�
ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి | మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందని నర్సంపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులో ఉచిత చేప పిల్ల�