హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 11 : తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) ఎన్నికలు ఆదివారం హనుమకొండలో జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా విశ్వప్రసాద్(వరంగల్), ప్రధాన కార్యదర్శిగా అల్లం రాజ్కుమార్(ములుగు), కోశాధికారిగా ఎన్ విజయభాస్కర్(ములుగు), అసోసియేట్ ప్రెసిడెంట్గా పీ కిరణ్కుమార్(వరంగల్), వైస్ ప్రెసిడెంట్స్గా వీ విజయసాగర్(వరంగల్), రవీందర్(జనగామ), మంజుల(భూపాలపల్లి), ప్రవీణ్(హనుమకొండ), కల్చరల్ సెక్రటరీగా బీ రాజేశ్(వరంగల్), సెక్రటరీలుగా కోమి(హనుమకొండ), వెంకటస్వామి(వరంగల్), రవికుమార్(భూపాలపల్లి), చల్లా ప్రసాద్(హనుమకొండ), వినోద్(మహబూబాబాద్), ఈసీ మెంబర్స్గా మాధవి(హనుమకొండ), వై శ్రీనివాస్(భూపాలపల్లి), రమాదేవి ఎన్నికయ్యారు.