ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’తో అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ స్థాపించిన ‘పవన్కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' సంస్థ చేతులు కలిపిన విషయం విదితమే. ఈ రెండు సంస్థలు కలిసి చిత్రాలను నిర్మ
ప్రభాస్ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్' ఈ నెల 9న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టబోతున్నారు రవితేజ. మరి రవితేజను డైరెక్ట్ చేసే నెక్ట్స్ డైరెక్టర్ ఎవరు? అనే విషయంలో ఫిల్మ్ వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. డై�
‘మోగ్లీ’ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఆదరణ లభిస్తున్నదని చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. రోషన్ కనకాల కథానాయకుడిగా సందీప్రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించ
తేజ సజ్జా హీరోగా సూపర్ హీరో కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘మిరాయ్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున
సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రభాస్ ‘ది రాజాసాబ్' ముందు వరుసలో ఉంటుంది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియ�
అగ్ర హీరో ప్రభాస్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్' చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చి�
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్మీడియా ఫ్యాక్టరీ కన్నడరంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ హీరో గణేష్తో వారు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అనతికాలంలోనే తెలుగు సినీరంగంలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇప్పుడీ సంస్థ లైనప్లో పదిహేను సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది దాదాపు పది చిత్రాలను తెరకెక్కించబ