అగ్ర హీరో ప్రభాస్ ఇప్పటివరకు హారర్ కామెడీ జోనర్లో సినిమాలు చేయలేదు. దాంతో మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది.
సంక్రాంతి సినిమాల రిలీజ్ల గురించి గురువారం తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 13న విడుదలకు సిద్ధమైన రవితేజ ‘ఈగల్�
రక్షిత్శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన కన్నడ చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో విడుదల చేయబోతున్నది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. చిత్ర నిర్మాణంతో పాటు ‘ఆదిపురుష్' లాంటి ప్రతిష్టాత్మక సినిమా
‘ఈ సినిమా కథలో అన్నదమ్ముల అనుబంధం తాలూకు భావోద్వేగాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రచయిత భూపతిరాజా కథ చెప్పినప్పుడు అందులో పూర్తిగా లీనమైపోయాను’ అన్నారు అగ్ర కథానాయకుడు గోపీచంద్. ఆయన నటించిన తాజా చి�
“రామబాణం’ చిత్రం వాణిజ్య పంథాలో సాగుతూనే కుటుంబ అనుబంధాలకు దర్పణంలా ఉంటుంది. వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి’ అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్�
‘పెళ్లిసందడి’ చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది అచ్చ తెలుగందం శ్రీలీలా. నాజూకు సొగసులతో అలరారే ఈ భామ తొలి చిత్రంతోనే యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు వెల
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. డింపుల్ హయతి కథా