అకాల వర్షాలు, చీడపీడలతో కుదేలైన మిర్చి రైతును రికార్డు స్థాయి ధరలు ఆదుకుంటున్నాయి. తొలుత మిర్చికి తామర పురుగు ఆశించింది. పంటలో పురుగు నివారణ చర్యలు చేపడుతున్న సమయంలో పుండుపై కారం చల్లినట్లు వడగండ్ల వాన �
దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగలా సాగింది. కూలినాలి చేసుకొని బతికే పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు కేసీఆర్ సర్కారు వంద శాతం సబ్సిడీపై వాహనాలు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణ పనులను ప�
అమోఘమైనది, అంతరించనిది కాకతీయ రాజుల మహాసామ్రాజ్య చరిత్ర. దక్షిణాపథమే కాకుండా ఉత్తర పథం వరకూ మార్మోగిందని, చరిత్రపరంగా ఘంటాపదంగా చెప్పవచ్చు. -వీరి పరిపాలన మొదటి బేతరాజుతో క్రీ.శ. 1000వ సంవత్సరం నుంచి ప్రారంభ
వరంగల్ : జిల్లాలో విషాదం చోటు చేకసుకుంది. బావిలో పడి ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన నర్సంపేట మండలం ఇటుకీలపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో నీట
వరంగల్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మ�
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, వరంగల్ : రాష్ట్రంలోని బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు మాప్ అప్ నోటిఫికేషన్ను విడుద�
వరంగల్ : తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది. ఈ నిరసన దీక్షను ప
Mirchi | రాష్ట్రంలో మిర్చి, పత్తి ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మిర్చి ధర రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో పసిడిను మించిపోయింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో దేశి రకం మిర్చి క్వింటాల్కు రూ.55,571 పలికింది.
-తెలంగాణలో దాదాపుగా మూడువందల ఏండ్లు ఏకచ్ఛాత్రాధిపత్యంగా రాజ్యమేలిన కాకతీయ రాజుల ఇలాఖాలో చెప్పుకోదగ్గ ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అందులో బచ్చన్నపేట పరిధిలోని సిద్దులగుట్ట చెప్పుకోదగింది. ఒకప్పుడు మెదక్ జిల�
Madikonda Textile Park | ఇరవై ఏండ్ల కింద వాళ్లంతా సూరత్, భీవండి, ముంబై వలస వెళ్లిండ్రు. కూడబెట్టుడేమోగానీ ‘కూడుపెట్టే దిక్కు’ లేని పరిస్థితి. ఎక్కడైనా చేసేది ఆ నేత పనే. కానీ నమ్ముకున్న పని సగం కడుపు కూడా నింపలేకపోయింది. �
ఎంజీఎం ఘటనలో బాధితుడైన హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన కాడర్ల శ్రీనివాస్కు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ కు తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు వైద్యాధికారులు శ్
వరంగల్ : జిల్లాలోని వరంగల్ ఎంజీఎం దవాఖానను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సందర్శించారు. దవాఖానలోని ఐసీయూలో ఓ పేషెంట్ను ఎలుకలు కొరికిన నేపథ్యంలో మంత్రి దయాకర్ రావు డీఎంఈ రమేష్ రె
ఎంజీఎంలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేది�