జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు రెండు రోజులుగా ఎడతెరిపిలేని వానలు ఇండ్లకే పరిమితమైన రైతులు, ప్రజలు 5.2 సెం.మీ. వర్షపాతం నమోదు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన ఖిలావరంగల్, జూలై 9: జిల్లావ్యాప్తంగా రె�
మిషన్ కాకతీయతో చెరువులకు జీవం ఇనుగుర్తి మండల ఏర్పాటుకు కృషి త్వరలోనే ప్రజలు శుభవార్త వింటారు.. మంత్రి సత్యవతి రాథోడ్ ఇనుగుర్తిలోని లక్ష్మీనరసింహస్వామి, శివాలయంలో పూజలు పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచం
ఎమ్మెల్యే నన్నపునేనికి దేవస్థాన కమిటీ సభ్యుల ఆహ్వానం గిర్మాజీపేట, జూలై 9 : బీరన్నస్వామికి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించే బోనాల ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్కు దేవస్థాన కమి �
పదో రోజుకు చేరిన శాకంబరీ ఉత్సవాలు వరంగల్, జూలై 9 : చారిత్రక మహా నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజు శనివారం అమ్మవారు నీలా క్రమం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం �
పేదరికంతో నిలుపుకోలేని ప్రాణం గుండె సంబంధిత వ్యాధితో మహిళ మృతి రోడ్డున పడిన ముగ్గురు ఆడపిల్లలు ఆపన్నులు ఆదుకోవాలని వేడుకోలు నెక్కొండ, జూలై 9: పేదరికం ఆ కుటుంబానికి శాపమైంది. కూలీనాలి చేసి జీవనం సాగిస్తు�
హెల్ప్లైన్ నంబర్లు 0870-2540345, 9154252936 వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ బీ గోపి ఖిలావరంగల్, జూలై 9 : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు �
అధ్వానంగా ఎన్హెచ్ 365 పంథిని, ఇల్లంద-వర్ధన్నపేట మధ్య ఇటీవలే బీటీ లేయర్ పది రోజులకే పాడైన రోడ్డు నాసిరకం పనులతో చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్ పట్టించుకోని ఎన్హెచ్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్
ఆటో సీజ్.. ముగ్గురిపై కేసు హసన్పర్తి, జూలై 9: అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని హసన్పర్తి ఎస్సై రవికిరణ్, టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం.. అనంత�
నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మేయర్ గుండు సుధారాణి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలి గ్రేటర్ కమిషనర్�
మహబూబాబాద్ : కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని కాకతీయ రాజులు నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ సం
హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. కాకత�
రాష్ట్రంలో 8వ విడుత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి అన్నారు. గురువారం ఆమె సీవోఎఫ్ ఆశాలత, డీఎఫ్వో అర్పణతో కలిసి మండలంలోని దబీర్పేట, క
సామాన్యుల నడి విరిసేలా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ వరంగల్ ప్రధాన తపాల�
కాకతీయ వైభవ సప్తాహంలో భాగంగా మంత్రి కేటీఆర్ గురువారం కాకతీయుల చరిత్రను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్ను వరంగల్లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏడు శతబ్దాల చరిత్ర కలిగిన కాకతీయు�