వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని బ్యాంకు ప్రధాన క
Hanamkonda | హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకున్నది. పెండ్లికి ఒప్పుకోవడం లేదని యువతి గొంతు కోశాడు ప్రేమోన్మాది. కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ అదే గ్రామానికి
తెలంగాణ పల్లెలు ఇప్పుడు కాంతులు విరజిమ్ముతున్నాయి. ఎక్కడా లోవోల్టేజీ సమస్య లేదు.. లూజు వైర్లు లేవు.. గాలిదుమారమొస్తే రోజుల తరబడి గాఢ అంధకారానికి అవకాశమే లేదు.. సమస్య వస్తే క్షణాల్లో పరిష్కారం.. ఎక్కడికక్క�
మండలంలోని ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లారీ సోమవారం సాయంత్రం ఢీకొంది. ఈ ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామానికి చెంద
సాగులో సమస్యలు వస్తే అన్నదాతలు వ్యవసాయాధికారులను కలువాలంటే ఒకప్పుడు మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయాభావం, ఆర్థికభారం రైతులపై అదనంగా పడేది. వ్యవసాయాధికారులు సాగులో అధ
ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు అందించడానికి ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని డీఎంహెచ్వో వెంకట రమణ అన్నారు. వరంగల్లోని కెమిస్ట్ భవన్, ఇన్నర్ �
నర్సంపేట నుంచి తిరుపతికి బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం నర్సంపేట నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ మేరకు పదో వ
నెక్కొండకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత ఈదునూరి రమేశ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్రెడ్డి అన్నారు. జాత�
ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వేపై నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్�
క్షయ వ్యాధి నియంత్రణాధికారి కార్యాలయంలో ప్రోగ్రాం వివరాలను జాతీయ క్షయ నియంత్రణ పోర్టల్లో నమోదు చేయడానికి వినియోగించే ల్యాప్ట్యాప్ కనిపించకుండా పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోక�
సైన్స్ పరిశోధనలకు రూపం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సమితి (టీఎస్ కాస్ట్) ఆధ్వర్యంలో నగరంలో ఇన్నోవేషన్ హబ్ రూపుదిద్దుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్
పంట పెట్టుబడికి ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ‘రైతుబంధు’ పేరిట నగదు సాయం అందిస్తుండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఏటా వానకాలం, యాసంగి సీజన్లకు గాను ఎకరాకు రూ.5వేల చొప్పున అందిస్తూ ఆసరా అ�
గత పాలనలో గతితప్పిన కులవృత్తులను స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు గాడినపడేస్తున్నది. వివిధ ప్రోత్సాహకాలు అందిస్తూ వృత్తిపనులను నమ్ముకున్నవారి జీవితాలను నిలబెడుతున్నది. కేంద్ర సర్కారు కార్పొరేట్ సంస�
వైకుంఠ ఏకాదశి వేడుకలు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగాయి. రంగు రంగుల విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో భక్తులు తమ దైవా�