ఒకప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో నిరుపేద కిడ్నీ బాధితులపై ఆర్థిక భారం పడి అప్పులు పాలయ్యారు. సీఎం కేసీఆర్ వరద ముంపు ప్రాంత సందర్శనలో భా�
మండలంలోని పాలంపేటలో యునెస్కో గుర్తిం పు పొందిన రామప్ప ఆలయ సందర్శనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కృష్ణ అదిత్య తెలిపారు. సోమవారం రామప్పలో �
పంచాయతీ రోడ్లకు మహర్దశ వచ్చింది. రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయా�
పొగమంచు అందాలు జనగామ జిల్లాలో కనువిందు చేశాయి. సోమవారం తెల్లవారుజామున వరంగల్-హైదరాబాద్ హైవేపై పరుచుకున్న మంచుదుప్పటి చూపరులకు ఆహ్లాదం కలిగించింది. దానికి తోడు చిన్నగా తుంపర్లు కూడా పడి ఉదయం పూట ఆ దార�
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రీ స్కూల్ కిట్లు అందించి చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్నది. బడిని ఆకర్షించేలా ఆట వస్తువులను అందించి, వివిధ రకాల క్రీడలను ప్రోత్సహిస్తున్నది. సెంటర్లలో చిన్నారు�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకపోగా రాష్ట్రంపై ఇష్టం వచ్చినట్లుగా నిందలను మో పుతున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటును
కార్యకర్తల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మా మిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన కాంగ్రె స్ నాయకులు పెంతల రాజు, అ
మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలన్నాదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహిళా సాధికారతకు తెలంగాణ సర్కారు కృషి చేస�
అకేరు వాగు ఒడ్డున ఉన్న ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం అయ్యప్ప మండల మహా పడిపూజ కనుల పండువగా జరిగింది. పడిపూజ కార్యక్రమంలో అరూరి విశాల్ పాల్గొన్నారు. ప్రముఖ గురుస్వామి, పండిట్ రఘునందన్శర�
ఈ నెల 28న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు జడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమ
నిత్య జీవితంలో, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గణిత పరిజ్ఞానం అత్యంత అవసరమని నెక్కొండ ఎంపీపీ జాటోత్ రమేశ్, ఎంఈవో రత్నమాల, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండారి రమేశ్ అన్నారు.
రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని కలెక్టర్ గోపి ఆదేశించారు. వరంగల్ ఎనుమాముల, కాశీబుగ్గ ప్రాంతంలోని రేషన్ షాపులను బుధవారం ఆయన ఆర్డీవో మహేందర్జీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం దత్తత గ్రామాల్లో ఆయిల్పామ్ పంటల దిగుబడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.