కంటివెలుగు’ శిబిరాలు రెండో రోజూ జోరుగా కొనసాగాయి. పరీక్షలు చే యించుకునేందుకు ఉత్సాహంగా వచ్చిన వారితో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని క్యాంపులు కిటకిటలాడాయి. అనంతరం అద్దాలు పెట్టుకొని మురిసిపోయి చూపు స్పష�
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వర్థన్నపేట ఎమ్మెల్యే, వ రంగల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్ పైడిపల్లిలో రెండో ర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన వస్తున్నది. రెండో రోజు 44 శిబిరాల్లో 6,282 మందికి వైద్యులు, �
పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల �
అన్నారం షరీఫ్లో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఎండీ రఫీ కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చాడు. దర్శనం అనంతరం వెళ్
వరంగల్ రామప్ప ఫెస్టివల్లో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని కుడాగ్రౌండ్లో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ మల్లిక సారాభాయ్ బృందం నృత్య ప్రదర్శన చేయనున�
పైన పటారం.. లోన లోటారం అన్నట్లుంది సూప ర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం. కేంద్ర ప్రభుత్వం నాసిరకంగా నిర్మాణ పనులు చేపట్టడం రోగులకు దడ పుట్టిస్తున్నది. ఎప్పుడు ఎక్కడ ఏ భాగం కూలి మీదపడుతుందోనని రోగుల�
పర్వతాల శివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 700 ఏళ్లనాటి గుడి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. త మిళనాడుకు చెందిన శిల్పి పొన్ను స్వామితో పాటు మరో పది మంది బృందం సుమారు ఏడాదిన్నర నుంచి ఆలయ విగ్రహాలు
బాలిక కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. శుక్రవారం కిరాణా షాపునకు వెళ్లిన బాలిక కిడ్నాప్ కావడం కొద్దిసేపటి తర్వాత తప్పించుకుని ఇంటికి రావడం చర్చనీయశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీమాబాద్ కాశీకుం�
Mirchi | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్లో అత్యధికంగా జనవరి 6న క్వింటాల్ మిర్చికి రూ. 80,100 ధర పలికింది.
నగరంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తలో పొడి చెత్తను విధిగా డీఆర్సీలకు తరలించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. గురువారం ఆమె 11వ డివిజన్లోని పోతన మినీ డంపింగ్ యార్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు
మండలంలోని బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పోలీసులు, ఆలయ కమిటీ బాధ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి పూజలు �
తెలంగాణను అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రెండో విడుత ‘కంటి వెలుగు’ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ‘కనుల’ పండువలా ప్రారంభమైంది. తొలిరోజు కంటి పరీక్షలు �
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ములుగు మండలం జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 21న ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. సుమారు 20 వరకు కార్పొరేట్ కంపె�