Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు.
వరంగల్లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్స్ స్కామ్ విచారణలో భాగంగా దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమంలో చేపట్టే పనులు నాణ్యతాప్రమాణాలతో చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సూచించారు. బుధవారం పైలట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలో�
మండలంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురియడంతో రైతులు వానకాలం వరి సాగు వైపు మక్కువ చూపారు. అన్నదాతలు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తు�
యాసంగి పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా బుధవా రం ఎకరం లోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు�
ఓరుగ ల్లు గడ్డమీద పుట్టిన మహనీయుడు, మిమిక్రీ కళకే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్ అని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ కొనియాడారు. వేణుమా ధవ్ 91వ జయంతి సం�
యాసంగి పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది రెండోవిడుత ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు బుధవారం ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్య�
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో సర్కారు విద్యపై ప్రజల్లో అపార నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే హరిప్రియా నాయ క్ తెలిపారు. నామాలపాడు ఏకలవ్య గు రుకుల పాఠశాల ప్రారంభోత్సం సందర్భంగా కలెక్టర్ శశాంక, జడ్ప�
రామప్ప ఆలయ నిర్మాణం, శిల్ప సంపద అద్భుతం.. అపూర్వమని దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళి�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తెచ్చి సర్పంచ్ల అధికారాలు, నిధులను తగ్గించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గతంలో ఇచ్చే గ్రాంట్ను క�
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మండలంలోని మాటేడు గ్రామంలో జ�