నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. పంట సాగుకోసం సబ్సిడీ ఇస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నది. దీంతో ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతులు ప�
ఐనవోలులో మల్లన్నకు వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయంలో మహా శివరాత్రి, మల్లికార్జున కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది.
తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా ఆరేపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస�
చారిత్రక నగరంగా ప్రసిద్ధి పొందిన వరంగల్కు తెలంగాణలో సరికొత్త గుర్తింపు వస్తున్నది. మొదటినుంచీ విద్యాకేంద్రంగా ఉన్న నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం హెల్త్హబ్గా అభివృద్ధి చేస్తున్నది.
minister Dayakar Rao | హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ఎంతో గొప్ప చరిత్ర ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నిజాకాలంలో 1923లో అప్పటి హైదరాబాద్ ఏడో నిజాం రాజు ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్’ జాగీర్దార్ కళాశాల పేరుత�
సీఎం సహాయనిధి ఎంతో మంది నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నా రు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళకు సీఎం సహాయ నిధి
రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది.
ప్రమా దాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ అన్నారు. తెలంగాణ రా ష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అద్దె బస్ డ్రైవర్లకు సురక్షిత డ్రైవి�
రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక. వైద్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
‘కంటివెలుగు’ శిబిరాలతో ఊరూరా నేత్రానందం నెలకొంది. ఆరో రోజూ శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగింది. కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల