Yellow Colour Mirchi | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం పసుపు రంగంలో ఉన్న మిర్చి వచ్చింది. మార్కెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ రంగు మిర్చి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మద్యం షాపుల టెండర్లలో భాగంగా 2019 సంవత్సరంలో 11 నకిలీ చలాన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2017-2021 ఫీరియడ్లో వర్ధన్నపేటకు చెందిన ఓ వైన్స్ షాపు వ్యాపారి రెన్యువల్ ఫీజు చెల్లించకుండా బ్యాంకు క్యాషియర్ సహ�
‘గండాలు కడతేర్చు వీరభద్రా’ అని భక్తజనం ప్రణమిల్లే సమయం ఆసన్నమైంది. కోరమీసాల స్వామికి వెండి, బంగారు మీసాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే తరుణం రానే వచ్చింది.
ఖమ్మం పటేల్ స్టేడియంలో 44వ తెలంగాణ రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. చాంపియన్షిప్ టైటిల్ను వరంగల్ బాలికలు కైవసం చేసుకున్నారు. హైదరాబాద
ఉత్తర/ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కూడా వాతావరణం చల్లగా ఉంటున్నది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూ
కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆరేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హనుమకొండ విష్ణు ప్రియ గార్డెన్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ నూతన సంవత్సర పవర్మెన�
నాడు బావిలో నీళ్లు లేవు. ఉన్నా పొలానికి పారిద్దామన్నప్పుడు కరంటు సక్కగ ఉండది. అయినా ధైర్యం చేసి సాగుచేద్దామన్నా పెట్టుబడికి పైసలుండకపోయేది. బయట అప్పు తెస్తే పంట మీద వచ్చిన లాభం వడ్డీలకే కట్టుడయ్యేది. ఇవ�
ఒకప్పుడు పంట సాగు చేయాలంటే అప్పు ఎక్కడ తేవాలి. ఎవల దగ్గర చేయి చాపాలని రైతు ఆలోచించేటిది. నీళ్ల సౌలత్ లేక, అడపాదడపా వస్తున్న కరంట్తో శాన ఇబ్బందయ్యేది. రెండు పంటలకు నీళ్లందక జనవరి వచ్చిందంటే వాటి కోసం ఎదు�
పట్టణంలో గంజాయి తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మాదన్నపేట రోడ్డులోని ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద గంజాయి తాగుతున్నారనే సమాచారంతో
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తికి రూ.8,310 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రు 40 బస్తాల పత్తి మార్కెట్కు తీసుకువచ్�
‘మన ఊరు-మన బడి.. బన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మండలంలోని మనుగొండ ప్రాథమ�
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చే ప్రతిపక్ష నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం�
రానున్న వేసవిలోగా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని �