రంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు.
హర్యానా నుంచి వరంగల్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. బుధవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా లక్కర్పూర్ గ్రామానికి చెందిన బబ్లూ కుమార్ అనే వ్యక్తి తన షిప్�
Warangal | వానకాలంలో హరితహారం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 323 నర్సరీల్లో 19,63,800 మొక్కలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో 6వేల మొక్కలు పె�
టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు దేశంలోనే తొలిసారి సెన్సర్ విధానాన్ని అమలు చేయనున్నది.
Minister KTR | కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఈడీ, ఐటీ సంస్థలతో వేటకుక్కల్లా దాడులు చేయిస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు గర్జించారు. ప్రధానమం�
ల్లాలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. రెండో విడుత కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 1,81,391 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయని, అందులో 30,972 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందజేశామని, 19,260
సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాంకడే అన్నారు. సోమవారం ఆమె గిర్మాజీపేట సీకేఎం హాస్పిటల్ను సందర్శించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచిందని, ఇప్పుడవన్నీ సాకరమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి(26)కి కన్నీటి వీడ్కోలు పలికారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థి ప్రీతి నాలుగు రోజ�
ఏటూరునాగారంలో మరో ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కాడు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డీఈఈ నవీన్, ఏఈఈ అబీద్ ఏసీబీకి చిక్కిన నెల రోజుల వ్యవధిలో మరో ఉద్యోగి పట్టబడడం కలకలం రేకెత్తిస్తున్నది.
నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్�
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలను గోదావరి జలాలతో తడిపేందుకు మంత్రి రామన్న శ్రీకారం చుట్టారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లిలో సోమవారం పర్యటించిన రాష్ట్ర పురపాల�
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికల్ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) ఆత్మహత్యాయత్నం కేసులో ఆడియో వెలుగులోకి వచ్చింది. సీనియర్ అయిన సైఫ్ (Saif) తనతోపాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని (Ragging), సీనియర్లంతా ఒ
Medical student preethi | పీజీ(అనస్థీషియా) మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన ద్వితీ య సంవత్సరం విద్యార్థి సైఫ్ను కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ శనివార�
Minister KTR | వరంగల్ జిల్లాలోని వేలేరులో ఈ నెల 27వ తేదీన మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ�