పైన పటారం.. లోన లోటారం అన్నట్లుంది సూప ర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం. కేంద్ర ప్రభుత్వం నాసిరకంగా నిర్మాణ పనులు చేపట్టడం రోగులకు దడ పుట్టిస్తున్నది. ఎప్పుడు ఎక్కడ ఏ భాగం కూలి మీదపడుతుందోనని రోగుల�
పర్వతాల శివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 700 ఏళ్లనాటి గుడి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. త మిళనాడుకు చెందిన శిల్పి పొన్ను స్వామితో పాటు మరో పది మంది బృందం సుమారు ఏడాదిన్నర నుంచి ఆలయ విగ్రహాలు
బాలిక కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. శుక్రవారం కిరాణా షాపునకు వెళ్లిన బాలిక కిడ్నాప్ కావడం కొద్దిసేపటి తర్వాత తప్పించుకుని ఇంటికి రావడం చర్చనీయశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీమాబాద్ కాశీకుం�
Mirchi | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్లో అత్యధికంగా జనవరి 6న క్వింటాల్ మిర్చికి రూ. 80,100 ధర పలికింది.
నగరంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తలో పొడి చెత్తను విధిగా డీఆర్సీలకు తరలించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. గురువారం ఆమె 11వ డివిజన్లోని పోతన మినీ డంపింగ్ యార్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు
మండలంలోని బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పోలీసులు, ఆలయ కమిటీ బాధ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి పూజలు �
తెలంగాణను అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రెండో విడుత ‘కంటి వెలుగు’ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ‘కనుల’ పండువలా ప్రారంభమైంది. తొలిరోజు కంటి పరీక్షలు �
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ములుగు మండలం జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 21న ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. సుమారు 20 వరకు కార్పొరేట్ కంపె�
ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ సభ విజయవంతమైతే కాంగ్రెస్, బీజేపీలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దుయ్యబట్టారు. ‘ఇసుకరాలనంత జనాలు వస్తే �
జాతీయ స్థాయి షటిల్ క్రీడా పోటీలకు మరిపెడ పురపాలిక కేంద్రం వేదిక కావటం సంతోషకరంగా ఉందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురు వారం మున్సిపల్ కేంద్రంలోని ఇండోర్ స్టేడియం అండ్ ఆడిటోరి
జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. శనివారం భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా నర్సంపేట పట్టణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ కార్యక్రమాలు నిర్వహించారు.
Mahabubabad | టమాట కూర ఓ ఇంట్లో చిచ్చుపెట్టింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకున్న గొడవ.. కన్న తల్లిపై కొడుకు చేయిచేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన మహబూబాబాద్ మండల
Panthangi Toll plaza | సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజాకి వాహనాల తాకిడీ భారీగా పెరిగింది. రెండు రోజుల్లోనే