సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నడికూడ మండలం నర్స�
సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహానుభావుడని, రైతులు ఏటా మూడు పంటలు పండించుకునే స్థాయికి ఎదిగారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని రెడ్లవాడలో సాయిరెడ్డిపల్లె వరకు రూ .12కోట్ల
వరంగల్ను హెల్త్ సిటీగా అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షలో భాగంగా నగరంలో 200 ఎకరాల్లో ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, డెంటల్ కాలేజీ, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు..
ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం (పీఎంఎస్ఎస్వై) కింద కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో వరంగల్ నగరంలో నిర్మించిన హాస్పిటల్ భవనం ఐదో అంతస్థు పైకప్పు శుక్రవారం పెచ్చులూడింది.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాల నాయకులు కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని ప్రగతి పనులను చూడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథో�
కంటివెలుగు’ శిబిరాలు రెండో రోజూ జోరుగా కొనసాగాయి. పరీక్షలు చే యించుకునేందుకు ఉత్సాహంగా వచ్చిన వారితో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని క్యాంపులు కిటకిటలాడాయి. అనంతరం అద్దాలు పెట్టుకొని మురిసిపోయి చూపు స్పష�
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వర్థన్నపేట ఎమ్మెల్యే, వ రంగల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్ పైడిపల్లిలో రెండో ర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన వస్తున్నది. రెండో రోజు 44 శిబిరాల్లో 6,282 మందికి వైద్యులు, �
పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల �
అన్నారం షరీఫ్లో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఎండీ రఫీ కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చాడు. దర్శనం అనంతరం వెళ్
వరంగల్ రామప్ప ఫెస్టివల్లో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని కుడాగ్రౌండ్లో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ మల్లిక సారాభాయ్ బృందం నృత్య ప్రదర్శన చేయనున�