ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు పరాకాష్టకు చేరింది. లోక్సభ సభ్యుడిగా అనర్హత వేటుపడిన రాహుల్గాంధీకి సంఘీభావంగా నిర్వహించే కార్యక్రమం సైతం ముఖ్యనేతల పంచాయితీలకు వేదికగా మారింది.
భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరిపిన అనంతరం అమ్మవారికి లక్ష కనకాంబరాలతో పుష్పార్చనను ప్రధాన అర్చకులు నిర్వహించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకే జీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆ ర్పై నిరాధార ఆరోపణలు చేస్తే జైలు శిక్ష తప్పద ని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పర్యటన అనంతరం అధికారులు జిల్లాలో పంట నష్టం సర్వేలో వేగవంతం చేశారు. గ్రామాల వారీగా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. పంటల వారీగా జరిగిన నష్టాన్ని నమోదు చేస్తున్నారు.
గులాబీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియోజకవర్గంలో మొదటి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్, మ�
రాష్ట్రప్రభుత్వం 1350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దేశంలోనే నంబర్వన్గా అవత రించబోతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. శుక్రవారం మండలంలోని శాయంపేట టెక్స్ టైల్ పార్కు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ రైతన్నకు అండగా నిలుస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఆయన, అనేక పథకాలతో రైతుబాంధవుడిలా మారారు. తాజాగా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను గుండెల్లో పెట్టుకుని �
Warangal | వరంగల్ : వరంగల్ విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ(58)( Kuppa Padmaja ) ఇకలేరు. నాట్యంలో అనేక అవార్డులు సొంతం చేసుకున్న ఆమె ఓసిటీలోని ఇంటిలో గురువారం రాత్రి గుండెపోటు( Cardiac Arr
CM KCR | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు.
వడగండ్ల బాధితులకు భరోసానిచ్చేందుకు రైతు బాంధవుడు వస్తున్నాడు. ఆరుగాలం కష్టించి వేసిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలై ఆగమైన రైతన్నకు కొండంత ధైర్యం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం వరంగల్, మహబూ�
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరకాల రూపురేఖలు స్వరాష్ట్రంలో మారాయి. పరకాల నుంచి ములుగుకు తరలిపోయిన రెవెన్యూ డివిజన్�
వరంగల్ దేశాయిపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. నాణ్యతా ప్రమాణాలు పాటించిన నేపథ్యంలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సంస్థ దేశాయిపేట పీహెచ్సీని గుర్తించింది. ప్రపంచంలో