అనుమానాస్పదస్థితిలో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఎంజీఎంలో కలకలం రేపింది. అప్పటి వరకు విధులు నిర్వర్తించిన పీజీ వైద్య విద్యార్థిని అపస్మారకస్థితిలో కనిపించడంతో తోటి విద్యార్ధులు, స�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక మానవీయ కోణం ఆవిష్కృతమైంది. పట్టణంలో కడు నిరుపేదలకు డబుల్బెడ్రూం యోగం కలిగింది. నిలువ నీడ లేకుండా 20 ఏళ్లుగా ఎండావానను భరిస్తూ చీరలు
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
తెలంగాణపై వివక్ష కారణంగానే కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మోకాలొడ్డుతున్నది. విభజన చట్టంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలక�
బీఆర్ఎస్ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం మహా శివ�
సంత్ సేవాలాల్ స్ఫూర్తితో తండాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో సేవాలాల్ 284వ జయంతి భోగ్ భండారో కార్యక్రమంలో మాట్లాడుతూ.. గిరిజన లంబాడాలను ఏకం �
విధి నిర్వహణలో ఇన్నాళ్లు కాసులే కర్తవ్యంగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి ఇప్పుడు గుబులు పట్టుకుంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కలవరం మొదలైంది
బంజారాలకు సేవాలాల్ మార్గదర్శకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదారిలోని �
నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. పంట సాగుకోసం సబ్సిడీ ఇస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నది. దీంతో ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతులు ప�
ఐనవోలులో మల్లన్నకు వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయంలో మహా శివరాత్రి, మల్లికార్జున కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది.
తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా ఆరేపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస�