సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాంకడే అన్నారు. సోమవారం ఆమె గిర్మాజీపేట సీకేఎం హాస్పిటల్ను సందర్శించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచిందని, ఇప్పుడవన్నీ సాకరమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి(26)కి కన్నీటి వీడ్కోలు పలికారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థి ప్రీతి నాలుగు రోజ�
ఏటూరునాగారంలో మరో ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కాడు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డీఈఈ నవీన్, ఏఈఈ అబీద్ ఏసీబీకి చిక్కిన నెల రోజుల వ్యవధిలో మరో ఉద్యోగి పట్టబడడం కలకలం రేకెత్తిస్తున్నది.
నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్�
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలను గోదావరి జలాలతో తడిపేందుకు మంత్రి రామన్న శ్రీకారం చుట్టారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లిలో సోమవారం పర్యటించిన రాష్ట్ర పురపాల�
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికల్ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) ఆత్మహత్యాయత్నం కేసులో ఆడియో వెలుగులోకి వచ్చింది. సీనియర్ అయిన సైఫ్ (Saif) తనతోపాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని (Ragging), సీనియర్లంతా ఒ
Medical student preethi | పీజీ(అనస్థీషియా) మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన ద్వితీ య సంవత్సరం విద్యార్థి సైఫ్ను కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ శనివార�
Minister KTR | వరంగల్ జిల్లాలోని వేలేరులో ఈ నెల 27వ తేదీన మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా గణపురం మండలానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి
ఈ నెల 27వ తేదీన మంత్రి కేటీఆర్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరు మండలానికి రానున్నారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందించడం కోసం రూ.133 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఇ�
ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ కస్తూరి ప�