SSC Paper Leak | పదో తరగతి హిందీ పశ్ర పత్రాన్ని సోషల్ మీడియాలో తక్కువ సమయంలో ఎక్కువ మందికి విస్తృతంగా ఫార్వర్డ్ చేసిన అందరినీ విచారించేందుకు వరంగల్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పుటికే పేపరును ఫార్వర్డ్ చేస
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరించి ఇళ్ల పట్టాలు అందించేందుకు జీవో నంబర్ 58, 59 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు నిచ్చింది. మ
లక్షలాది మంది విద్యార్థులతో ఆటలాడుకుంటున్న బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. సంగెం మండలంలోని బాలునాయక్తండా, నల్లబెల్లి, నార్లవాయి, మొం డ్రాయి, ముమ్మిడివరం,
నీ స్వార్థ రాజకీయాలకోసం మా పిల్లలే దొరికిండ్రా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హిందీ ప్రశ్న పత్రం బయటకు రావడంతో ఇక మొత్తం పరీక్షలు రద్దవుత�
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీలో నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గమన్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
SSC Paper leak |టెన్త్ హిందీ ప్రశ్నపత్రాన్ని పరీక్ష కేంద్రం నుంచి బయటకు తరలించిన కుట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనుసన్నల్లోనే జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయని వరంగల్ పోలీస్ కమిషనర్ �
ఈ నెల 8, 9 తేదీల్లో ఎస్సై, ఏఎస్సై తుది రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.
తెలంగాణలోని వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చదివిన విద్యార్థి ఆదిత్యసింగ్ రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
Tenth Exams | హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధిక�
Warangal | వరంగల్ : ఆ కవల అమ్మాయిలు( Twin Sisters ).. సరిగ్గా ఏడాది క్రితం ఒకే వేదికపై వివాహం( Marriage ) చేసుకున్నారు. యాధృచ్చికంగా మళ్లీ ఒకే రోజు ఇద్దరు మగ బిడ్డలకు( Male Childrens ) జన్మనిచ్చారు. దీంతో ఆ కవలల భర్తలు, కుట�
వరంగల్లో రూ.1100 కోట్ల వ్యయంతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే దసరా నుంచి ఇక్కడ పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం