ఎర్ర బంగారానికి రికార్డు ధర పలుకుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. క్వింటాకు రూ. 21 వేలకు పైనే ధర ఉండడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. గతేడాది రూ. 18 వేల వరకు అమ్ముడు పోవడంతో మిరప వైపు మొగ్గు చూపారు. తామర పురుగ�
మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యుడి హోదాలో కేంద్ర కమిటీ టెక్నికల్ టీం సభ్యుడిగా పనిచేస్తున్న మూల దేవేందర్రెడ్డి అలియాస్ మాధవ్తో పాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీస�
వరంగల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రహదా
కొన్నేళ్ల కింద మూతపడ్డ మ్యూజికల్ గార్డెన్ ఇక సరికొత్తగా.. నగరవాసులకు వీనులవిందు చేయనున్నది. ఇందుకోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.14.50 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తోంది. వేగంగా పనులు జరుగుతుండగా, అ�
ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలను నేటితో విడువనున్నారు. ఆకాశ తీరంలో శుక్రవారం రాత్రి నెలవంక అగుపించడంతో ముస�
నల్లగొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ (Warangal) వైపు నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న కారు.. నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై (National highway) అదుపుతప్పి కల్వర్టును (Culvert) ఢీకొట్టింది.
వరంగల్లో 2 వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న దవాఖాన ఫోటోలను బుధవారం ట్విట్టర్�
Minister Dayakar Rao | నేటి ధరల పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 53, 54వ డివిజన్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ
‘బుద్ధభవన్ నాకు జీవిత పాఠాలు నేర్పిం ది.. ధైర్యాన్ని.. స్ఫూర్తినిచ్చింది.. రాజకీ య పునాది వేసింది.. నాతో పాటు వేలా ది మందికి విలువలతో కూడిన విద్యను, పోరాట పటిమను అందించిన బీఆర్ భగవాన్దాస్ను నా గొంతులో ప్�
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని, ఇందుకు అన్ని రాష్ర్టాల నుంచి పార్టీకి వస్తున్న మద్దతే నిదర్శనమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎల్కతుర్తి మండలంలో రెండో వ�
తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ కనీస పచ్చదనం కరువై వెలవెలబోయి కనిపించేది. ఆయన జయంతి రోజున ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి హడావుడి చేయడం తర్వాత ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకప�
సబ్బండ వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో గురువారం ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ �
’రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం కొర్రీలు పెడు�