ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అక్కడక్కడా వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వాన పడగా, మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలో పిడుగు పడి నాలుగు మేకలు మృత�
హనుమకొండ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్థి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం ఈ నెల 23న మంత్రి కేటీఆర్ వస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే సభను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయ�
తెలంగాణ ప్రభుత్వ డిమాండ్కు ఎట్టకేలకు కేంద్రం తలవంచింది. ఆరేండ్లుగా చేస్తున్న డిమాండ్ను నెరవేర్చింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం ఏడు మెగా టెక్స్టైల్పార్కులను మంజూరు చేసింది.
Telangana | ఓ యువకుడు ప ట్టుదలతో చదివి నాలు గు ఉద్యోగాలకు ఎంపిక య్యాడు. వరంగల్ జి ల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన కంటెం సంతోష్ బీటెక్ పూర్తి చేశాడు. ఆ యువకుడు బ్యాంకు ఉద్యోగ ఎంపిక పరీక్షలకు కసితో చదివాడ
నిర్దిష్ట సమయంలో చిట్ఫండ్ డబ్బులు ఖాతాదారులకు చెల్లించాలని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చిట్ఫండ్ యజమానులను ఆదేశించారు. ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పాటు వారి ఆగడాలు రోజురోజుకూ ఎ
మిర్చి ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో రైతులు సంబురపడుతున్నారు. గురువారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.23,500 పలికింది.
దేశంలో అతిపెద్ద విద్యుత్ వాహనాల తయారీ, విక్రయ సంస్థల్లో ఒకటైన అల్టిగ్రీన్..రాష్ట్రంలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో రిటైల్ అవుట్లెట్ను ప్రారంభించిన సంస్థ..తాజా�
Agricultural Drone | వ్యవసాయంలో 20 ఏండ్ల క్రితం వరి కోత మిషన్లను వినియోగించినప్పుడు అనేక మంది పెదవి విరిచారు. ఇప్పుడు వరికోత మిషన్ లేకుండా వరి పంట లేని పరిస్థితి వచ్చింది. అదే విధంగా రెండు, మూడేళ్ల క్రితం వ్యవసాయ రంగం�
తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకవర్గం కొలువుదీరింది. దేవస్థాన చైర్మన్గా లింగంపల్లి శ్రీనివాస్, ధర్మకర్తలుగా 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు.
సీబీఐ డైరెక్టర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి విజయరామారావు(85) కన్నుమూశారు. ఏటూరునాగారానికి చెందిన విజయరామారావు సోమవారం ఉదయం అనారోగ్యంతో ఉండడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో
క్షుద్ర పూజలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న తండ్రి, కొడుకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ డీసీపీ బారి నిందితుల అరెస్ట
బీఆర్ఎస్ దూకుడు పెంచింది. వరుసగా చేపట్టబోయే పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఆయా జిల్లాల మంత్రులు, పార్టీ జిల్లా �
ఆలయాల నిర్మాణంతో సమాజంలో శాం తి చేకూరుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని కొండూరులో సిద్ధేశ్వర, ధ్వజస్తంభ, పెద్దమ్మతల్లి, బంగారు మైసమ్మ, జంట నాగుల పునఃప్
వరంగల్ జిల్లా కలెక్టర్గా పీ ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆమె కలెక్టర్గా బాధ్యతలూ స్వీకరించారు. ఏడాదిన్నరకు పైగా ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన బీ గోపి బదిలీ అయ్య�
రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తయింది. రైతులు ఎన్ని రకాల పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఉండాలని ప్రభుత్వం ఆదేశ�