TS Minister T Harish Rao | పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ నెల 31న వరంగల్ రానున్నారు.
అవసరం ఏదైనా చేయిస్తుందంటారు. ఆ అవసరంలోంచే ఓ ఆలోచన పుట్టింది. కరోనా సోకిన తన తల్లికి రోజూ తేనె కావాల్సి వచ్చింది. కానీ మార్కెట్లో దొరికేది అతడికి నచ్చేది కాదు. స్వచ్ఛమైన తేనె కావాలంటే అంత సలువు కాదు.
Warangal | ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓరుగల్లు విద్యార్థిని అర్ధాంతరంగా తనువు చాలించింది. చదువు పూర్తికాకుండానే ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని నింపింది. ఎన్నో కలలు కన్న తల్లిదండ్�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సర్వత్రా సంబురాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఉన్న జేపీఎస�
Tragedy | చెన్నారావుపేట : వేసవి సెలవులకు అమ్మమ్మ గారింటికి వెళ్లడమే ఆ బాలుడి ఉసురు తీసింది. స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ బర్రెలను కాసేందుకు వెళ్లిన అతన్ని ఓ బావి మృత్యురూపంలో కబళించింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల�
జట్కా బండి అంటేనే ఆర్థిక స్థోమతకు చిహ్నం. గుర్రపు బండిపై ప్రయాణం అంటే ప్రతి ప్రయాణికుడు ఆసక్తిగా, ఆనందంగా ఎదురు చూస్తాడు. ఒకప్పుడు ఊరికి వెళ్లాలన్నా, సరుకులను త్వరగా చేరవేయాలన్నా జట్కాబండ్లనే వినియోగిం�
చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక శాఖ కళాకారులు నిర్వహించిన సమావేశంలో పాత కమిటీని రద్దు చేసి నూతన
వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్గా షేక్ రిజ్వాన్ బాషాను నియమిస్తూ ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న 2017 బ్యాచ్కు చెందిన ఐ�
సమీప భవిష్యత్తులో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్లో దాదాపు 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నదని, ఇందులో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న రెండువేల మందికి తక్షణమే జీవనోపాధి లభిస్�
ప్రయాణికులకు కాలుష్య రహిత, సురక్షిత, సుఖవంత, మెరుగైన ప్రయాణ అనుభూతి అం దించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపాలని నిర్ణయం తీసుకుంది.
Warangal Super Speciality Hospital |వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన..! ఈ కల త్వరలోనే సాకారం కాబోతున్నది. అత్యద్భుత రీతిలో దేశంలోనే అతిపెద్ద దవాఖానగా సాక్షాత్కరించబోతున్నది. వచ్చే దసరా కల్లా నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంత�
అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంటూ దేశానికే ఆదర్శంగా ఉంటున్న తెలంగాణ.. మహిళా సాధికారతలోనూ స్ఫూర్తిగా నిలుస్తున్నది. మన మహిళల ఆర్థిక శక్తి ఇప్పుడు దేశానికి ‘పొదుపు పాఠాలు’ చెప్పే స్థాయికి ఎదిగింది.
బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల కోసమే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మె ల్యే నన్నపునేని నరేం�
దుగ్గొండి మండల ప్రజల చిరకాల కోరిక తీరబోతున్నది. దుగ్గొండి-గిర్నిబావి రోడ్డు డబుల్ కాబోతున్నది. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది.