రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో మరో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ కొలువుదీరనున్నది.
వరంగల్ (Warangal) జిల్లా చెన్నారావుపేట (Chennaraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని లింగాపురం గ్రామంలో వ్యవసాయ పొలం దున్నుతున్న ఓ ట్రాక్టర్ (Tractor) ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది.
ఇప్పటికే విద్యా కేంద్రంగా ఉన్న వరంగల్ మహానగరం, పారిశ్రామికంగానూ ముఖ్యంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హైదరాబాద్కు అనుబంధంగా వరంగల్లో ఈ రంగాన్ని విస్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కట్య్రాల శివారుల కల్యాణలక్ష్మి ఫంక్షన్హాల్
దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అని, దేశ వ్యాప్తంగా వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు.
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.
వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర�
వరంగల్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం రోజే కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు.
Harish Rao | వరంగల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనుల�
Warangal | వరంగల్ నగరంలో నాలుగేళ్లు బాలుడిని కన్నతండ్రే అమ్మేశాడని విషయం కలకలం రేపింది. కన్న కొడుకు అని చూడకుండా డబ్బుల కోసం తండ్రి ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటూ ప్రచారం జరిగింది. మట్టెవాడ పోలీసులకు ఫిర్య�
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం (Rain) కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హనుమకొండ (Hunamkonda) జిల్లా పరకాలలో (Parakala) ఈదురుగాలులు, ఉరుములు (Thunderstorms), మెరుపులతో (Li
వరంగల్లోని పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టిన పోలీసులు.. లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని అర�
Minister Dayakar Rao | హనుమకొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పల్లె పల్లెనా పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై మంత్రి వరంగల్, హన్మకొండ జిల్లాల అధికార�
యూనియ న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (Civils Preliminary) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనుంది. మొదటి సెషన్ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్�