BRS Public Meeting | భూనబోంతరాలు దద్దరిల్లేలా మరో శంఖారావానికి బీఆర్ఎస్ అధినేత సిద్ధమవుతున్నారు. పల్లె, పట్నం, వీధి, వాడ, గూడెం, గుడిసె.. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి అభివృద్ధి సంబురాలను చేరుస్తున్న గులాబీ శ్రేణులు.. పిల�
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల�
వారంతా పొట్టచేతపట్టుకొని వలస వచ్చిన కూలీలు.. వారివి రోజూ తేనె సేకరించనిదే పూటగడవని బతుకులు.. ఎప్పటిలాగే బతుకువేటకు పోతున్న వారిని, అజాగ్రత్త.. మితిమీరిన వేగంతో వచ్చిన మృత్యుశకటం బలితీసుకున్నది. వరంగల్-ఖ�
పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాకుండా ప్రజల బాగోగులను పట్టించుకునేవాళ్లే రాష్ట్ర ప్రజలకు కావాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నలుగురు లీడర్లు ఉంటే ఐదుగురు ముఖ్యమంత్రులు ఉండే పార్టీలు కాదు రాష్ర్ట�
పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా అందించాలని వరంగల్ ఐపీసీ డైరెక్టర్ గణపతి సంబంధిత అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహించిన నేఫథ్యంలో మం
సంప్రదాయ సాగుతో పాటు రైతులను లాభదాయకమైన వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీలు అందజేస్తున్
గుండెపోటుతో 28 ఎండ్ల యువకుడు మృతిచెందాడు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రాజబోయిన ప్రవీణ్ (28) గత ఏడాది డిగ్రీ పూర్తి చేసి వరంగల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కా�
వరద సృష్టించిన బీభత్సానికి సర్వం కోల్పోయిన ప్రజలకు సర్కారు భరోసానిస్తోంది. ఇల్లు, పొలాలు, పాడి పశువులు, అయినవాళ్లు దూరమై ఆగమైన కుటుంబాలను ఓదార్చి మేమున్నామని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ధైర్యం చ�
వరద బీభత్సంతో అల్లాడిపోతున్న వరంగల్, హన్మకొండలో జీహెచ్ఎంసీ ఈవీడీఎం బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 25 మంది సభ్యులతో పాటు నిష్టాతులైన రెండు ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ఈవీడీఎం �
వరంగల్లోని చారిత్రక భద్రకాళి చెరుకువుకు (Bhadrakali Cheruvu) గండిపడింది. ఎగువనుంచి వరద పోటెత్తడంతో చెరువులోకి భారీగా నీరు వచ్చిచేరింది. సామర్థ్యానికి మించి వరద రావడంతో చెరువు కట్ట తెగిపోయింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు క్రమేనా తేరుకుంటున్నది. పల్లెలు, పట్టణాలను ముంచెత్తిన వరద తగ్గుముఖం పట్టింది. ఇండ్లలోకి వచ్చిన నీరు బయటకు వెళ్లిపోయింది. దీంతో శుక్రవారం సాధ�
నలభై ఏండ్లల్లో ఎన్నడూ లేని వర్షాలు ఈసారి పడ్డాయని, వరదలపై విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. వరదలతో చాల కాలనీలు జలమయం అయ్యాయని చెప్పారు.