సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో నిమ్న వర్గాల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. సామాజిక, ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది.
జీడబ్ల్యూఎంసీ ద్వారా రూపొందించిన ప్రగతి నివేదికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్విప్ వినయ్భాసర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు డాక్టర్
జెన్ప్యాక్ట్, హెచ్ఆర్హెచ్ నెక్స్, హెక్సాడ్, ఎల్టీఐ మైండ్ ట్రీ ఐటీ కంపెనీల ద్వారా వరంగల్కు 2 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. యువతకు సొంతూరులో ఉద్యోగం చేయడం స�
చదువుకోవాలన్న తృష్ణ.. ఉన్నత స్థానాలను అధిరోహించాలన్న ఆకాంక్ష ఉంటే చాలు వయస్సుతో పనేముంది అంటున్నారు ఈ నలుగురు. తమ పిల్లల వయసు ఉన్న వారితో సై అంటూ పోటీపడుతున్నారు. ఎంసెట్ రాసి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్స�
KTR | వరంగల్ : కేవలం యువతలోనే కాకుండా, గవర్ననెన్స్లో కూడా ఇన్నోవేషన్ రావాలి.. అప్పుడే దేశం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ కిట్స్ కాలేజీలో �
నేడు వరంగల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హనుమకొండలో రూ. 181.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న�
భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు పదకొండో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం భద్రకాళీ అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. చతుస్థానార్చన అనంతరం అమ్మవారిని శరభ వాహనం, సాయంత్రం పుష్పరథంపై ఊర�
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. నగరంలో గంటపాటు ఏకధాటిగా వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లు జలమయమయ్యాయి.
వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు. వరంగల్ న
భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పల్లకీసేవ, సాయంత్రం శేష వాహనంపై ఊరేగించారు. పెరిక సంఘం నాయకులు డీ నరేందర్, డీ కుమారస్వ�
దేశంలోని వివిధ రాష్ట్రాల సుసంపన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ, ఆచార వ్యవహారాలపై యువ త అవగాహన పెంచుకుని, విభిన్న రంగాల ప్రముఖులతో సమావేశమై పరస్పరం తమ ఆలోచనలను పంచుకొనేందుకు ఉద్దేశించిన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ
యాసంగి పంటలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది.
ఆత్మీయ సమ్మేళనాలను పురస్కరించుకొని వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రే�