Chandrabose | టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సినీగేయ రచయిత చంద్రబోస్ రాసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జి
భూ కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. స్టేషన్రోడ్డులోని మహేశ్వరి గార్డెన్లో వ్యాపారుల ఆత్మీయ సమ్మేళననానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
Minister KTR | రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు (Minister KTR) నేడు ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్ (Prathima Foundation) ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్�
వరంగల్ 23వ డివిజన్ కొత్తవాడలో ఏర్పాటు చేసిన గ్రీన్ లెగసీ పార్కు స్థానికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. పలు రకాల చెట్లు, పూల మొక్కలతో ఉన్న ఈ ప్రకృతివనం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
MGM Hospital | వరంగల్ చౌరస్తా, మార్చి 3: ఎంజీఎంలో ఉన్నతాధికారికి, పలువురు విభాగాధిపతులకు ఒక విషయం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సంతకంతో పాటు పలువురు ప్రొఫెసర్ల సం
రంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు.
హర్యానా నుంచి వరంగల్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. బుధవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా లక్కర్పూర్ గ్రామానికి చెందిన బబ్లూ కుమార్ అనే వ్యక్తి తన షిప్�
Warangal | వానకాలంలో హరితహారం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 323 నర్సరీల్లో 19,63,800 మొక్కలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో 6వేల మొక్కలు పె�
టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు దేశంలోనే తొలిసారి సెన్సర్ విధానాన్ని అమలు చేయనున్నది.
Minister KTR | కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఈడీ, ఐటీ సంస్థలతో వేటకుక్కల్లా దాడులు చేయిస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు గర్జించారు. ప్రధానమం�
ల్లాలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. రెండో విడుత కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 1,81,391 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయని, అందులో 30,972 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందజేశామని, 19,260