పంట పొలాలకు వెళ్లాలంటే చుట్టూ పది కిలోమీటర్ల మేర తిరిగిపోవాల్సిన దుస్థితి నుంచి ఆ రైతులకు మోక్షం లభించే తరుణం వచ్చింది. వాగులో నీరు లేనప్పుడు కాలినడకన వెళ్లినా, ఇప్పుడు పాలేరు నిండా నీటితో పారుతుండడంతో
బీజేపీ (BJP) దొంగల పార్టీ అని, వారికి రైతులంటే గిట్టదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. పేదలను దోచాలె.. పెద్దలకు కట్టబెట్టాలన్నదే మోదీ (PM Modi) విధానమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Telangana | గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం అనేక మార్పులు తెచ్చింది. ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతకు కేరాఫ్గా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం �
మహిళా సాధికారతే లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో, కొడకండ్ల మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమా
కన్నతండ్రే కాలయముడయ్యాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కూతుళ్లకే విషం పెట్టాడు. కుటుంబ కలహాలకు అభంశుభం తెలియని పిల్లలను బలిచేశాడు. పరిస్థితి విషమించి పెద్దకూతురు చనిపోగా, చిన్నకూతురు చావుబతుకుల నడు�
టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు విషయంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసు కమిషనరేట్ అధికారులు సోమవారం విచారించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ అని, ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్పష్టం చేశారు. సోమవారం హసన్పర్తిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రజినీకుమార�
సమైక్య పాలనలో పల్లెలు, పట్టణాలకు అత్తెసరు నిధులే కేటాయించేవారు. అవికూడా పూర్తిస్థాయిలో అందక పనులు మధ్యలోనే ఆగిపోయేవి. ఇక్కడ కనిపిస్తున్న 108 భవనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలోని మండల పరిషత్ �
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గూడెపల్లి గ్రామం మిర్చి సాగుకు కేరాఫ్గా మారింది. ఇక్కడి రైతులంతా సమష్టిగా సాగు చేస్తుంటారు. గ్రామంలో 95శాతం మిర్చి పంటనే పండిస్తారు. ఇప్పుడిప్పుడే చుట్టపక్కల గ్రామాల
BRS Party | తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు బీ(టీ)ఆర్ఎస్కు ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తున్న చారిత్రక ఓరుగల్లు మరో బృహత్తర కార్యక్రమానికి వేదిక కాబోతున్నది. వరంగల్ గడ్డపై అక్టోబర్ 10న బీఆర�
Warangal | నెక్కొండ : తోటి కోడళ్లు గొడవ పడటం సహజమే. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. తిట్ల పురాణం అందుకుంటారు. అంతటితో ఆగకుండా సిగ పట్లు కూడా పడుతారు. ఇరుగు పొరుగు వారు వచ్చి వారిని విడిపిస్తారు. ఆ మ�
వరంగల్లోని నిట్ సందడిగా మారింది. ‘కళాధ్వని స్ప్రింగ్ స్ప్రీ-2023’లో భాగంగా విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు.