భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు పదకొండో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం భద్రకాళీ అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. చతుస్థానార్చన అనంతరం అమ్మవారిని శరభ వాహనం, సాయంత్రం పుష్పరథంపై ఊర�
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. నగరంలో గంటపాటు ఏకధాటిగా వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లు జలమయమయ్యాయి.
వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు. వరంగల్ న
భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పల్లకీసేవ, సాయంత్రం శేష వాహనంపై ఊరేగించారు. పెరిక సంఘం నాయకులు డీ నరేందర్, డీ కుమారస్వ�
దేశంలోని వివిధ రాష్ట్రాల సుసంపన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ, ఆచార వ్యవహారాలపై యువ త అవగాహన పెంచుకుని, విభిన్న రంగాల ప్రముఖులతో సమావేశమై పరస్పరం తమ ఆలోచనలను పంచుకొనేందుకు ఉద్దేశించిన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ
యాసంగి పంటలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది.
ఆత్మీయ సమ్మేళనాలను పురస్కరించుకొని వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రే�
ఎర్ర బంగారానికి రికార్డు ధర పలుకుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. క్వింటాకు రూ. 21 వేలకు పైనే ధర ఉండడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. గతేడాది రూ. 18 వేల వరకు అమ్ముడు పోవడంతో మిరప వైపు మొగ్గు చూపారు. తామర పురుగ�
మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యుడి హోదాలో కేంద్ర కమిటీ టెక్నికల్ టీం సభ్యుడిగా పనిచేస్తున్న మూల దేవేందర్రెడ్డి అలియాస్ మాధవ్తో పాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీస�
వరంగల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రహదా
కొన్నేళ్ల కింద మూతపడ్డ మ్యూజికల్ గార్డెన్ ఇక సరికొత్తగా.. నగరవాసులకు వీనులవిందు చేయనున్నది. ఇందుకోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.14.50 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తోంది. వేగంగా పనులు జరుగుతుండగా, అ�
ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలను నేటితో విడువనున్నారు. ఆకాశ తీరంలో శుక్రవారం రాత్రి నెలవంక అగుపించడంతో ముస�