ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం మామునూరు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్తారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్�
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల లబ్ధి కోసమే తెలంగాణలో పర్యటిస్తున్నారని, ఆయనకు ఇక్కడ అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వరంగల్�
Kunamneni | రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి(CPI Secretary ) కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambashiva Rao) అన్నారు.
వర్షాభావ పరిస్థితులు ఉంటే ఒక్క వ్యవసాయానికే పెద్ద సమస్య అని అంతా ఆలోచిస్తుంటారు. కానీ, అంతకంటే పెద్దదైన తాగునీటి సమస్య ఎదురవుతుంది. కాలం కాకుంటే జలాశయాల్లో నీరు తగ్గిపోయి తాగునీటి కటకట తలెత్తుతుంది.
ఓరుగల్లులో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు 40 ఏండ్ల ఉద్యమాల కల. దానికోసం అన్నివర్గాలు పోరాడాయి, పోరాడుతూనే ఉన్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక యువత
Warangal | కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి తెగబడ్డాడు. తన కూతుర్ని పెండ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన స్నేహితుల ఇండ్లపై దాడి చేశాడు. పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ దారుణ ఘటన
తూర్పు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వరంగల్ పర్యటనకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్
TSICET-2023 | ఈ నెల 29న ఐ-సెట్ ఫలితాలను ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి తెలిపారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనెజ్మెంట్ సెమినార్ హాలులో గురువా
Kakatiya Mega Textile Park: కాకతీయ టెక్స్టైల్ పార్క్ దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్గా రూపుదిద్దుకుంటోంది. సుమారు 1350 ఎకరాల విస్తీర్ణంలో ఆ టెక్స్టైల్ పార్క్ను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించా�
ఆషాఢం అరుదెంచి గ్రీష్మ తాపం చల్లారే వేళలో.. పచ్చదనం పరుచుకున్న నెలవులో.. పండరినాథుడు కొలువుదీరిన కోవెలలో.. ఓ అమృత నాదం పల్లవిస్తుంది. అది భక్తి యుక్తం.. ముక్తి ప్రధానం! ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం �
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిర్వహించిన ఓ-సిటీ ప్లాట్ల వేలంపాటలో కమర్షియల్కు గజానికి రూ.1,10,000 అత్యధిక ధర పలికింది. ఆదివారం 12వ విడుత ఓ-సిటీ ప్లాట్ల వేలంలో ప్లాట్ల కొనుగోలుకు పాటదారులు పోటీలు పడ్డారు.