వరద సృష్టించిన బీభత్సానికి సర్వం కోల్పోయిన ప్రజలకు సర్కారు భరోసానిస్తోంది. ఇల్లు, పొలాలు, పాడి పశువులు, అయినవాళ్లు దూరమై ఆగమైన కుటుంబాలను ఓదార్చి మేమున్నామని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ధైర్యం చ�
వరద బీభత్సంతో అల్లాడిపోతున్న వరంగల్, హన్మకొండలో జీహెచ్ఎంసీ ఈవీడీఎం బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 25 మంది సభ్యులతో పాటు నిష్టాతులైన రెండు ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ఈవీడీఎం �
వరంగల్లోని చారిత్రక భద్రకాళి చెరుకువుకు (Bhadrakali Cheruvu) గండిపడింది. ఎగువనుంచి వరద పోటెత్తడంతో చెరువులోకి భారీగా నీరు వచ్చిచేరింది. సామర్థ్యానికి మించి వరద రావడంతో చెరువు కట్ట తెగిపోయింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు క్రమేనా తేరుకుంటున్నది. పల్లెలు, పట్టణాలను ముంచెత్తిన వరద తగ్గుముఖం పట్టింది. ఇండ్లలోకి వచ్చిన నీరు బయటకు వెళ్లిపోయింది. దీంతో శుక్రవారం సాధ�
నలభై ఏండ్లల్లో ఎన్నడూ లేని వర్షాలు ఈసారి పడ్డాయని, వరదలపై విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. వరదలతో చాల కాలనీలు జలమయం అయ్యాయని చెప్పారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (Kumram Bheem Asifabad) జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో కుమ్రం భీం ప్రాజెక్టుకు (Kumram Bheem Project) వరద పోటెత్తింది.
భారీ వర్షం జిల్లాను ముంచెత్తింది. మునుపెన్నడూ లేని రీతిలో బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహించాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. �
ఉమ్మడి వరంగల్ను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోనూ వర్
Minister Dayakar Rao | కష్ట సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని, వారికి నిత్యం అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజాప్రతినిధులకు సూచించారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అధైర్య పడొద్దని.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు.
ములుగు (Mulugu) జిల్లాలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వర్షాలకు రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై (NH 163) నుంచి వరద ప్రవహిస్తుండటం
Minister Dayakar Rao | భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. వరంగల్లో వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్,
Heavy rains | అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భార
TSRTC | హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ ఓ సువర్ణావకాశం అందిస్తోంది. వరంగల్లోని టీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల వ