మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.
వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర�
వరంగల్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం రోజే కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు.
Harish Rao | వరంగల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనుల�
Warangal | వరంగల్ నగరంలో నాలుగేళ్లు బాలుడిని కన్నతండ్రే అమ్మేశాడని విషయం కలకలం రేపింది. కన్న కొడుకు అని చూడకుండా డబ్బుల కోసం తండ్రి ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటూ ప్రచారం జరిగింది. మట్టెవాడ పోలీసులకు ఫిర్య�
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం (Rain) కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హనుమకొండ (Hunamkonda) జిల్లా పరకాలలో (Parakala) ఈదురుగాలులు, ఉరుములు (Thunderstorms), మెరుపులతో (Li
వరంగల్లోని పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టిన పోలీసులు.. లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని అర�
Minister Dayakar Rao | హనుమకొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పల్లె పల్లెనా పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై మంత్రి వరంగల్, హన్మకొండ జిల్లాల అధికార�
యూనియ న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (Civils Preliminary) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనుంది. మొదటి సెషన్ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్�
TS Minister T Harish Rao | పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ నెల 31న వరంగల్ రానున్నారు.
అవసరం ఏదైనా చేయిస్తుందంటారు. ఆ అవసరంలోంచే ఓ ఆలోచన పుట్టింది. కరోనా సోకిన తన తల్లికి రోజూ తేనె కావాల్సి వచ్చింది. కానీ మార్కెట్లో దొరికేది అతడికి నచ్చేది కాదు. స్వచ్ఛమైన తేనె కావాలంటే అంత సలువు కాదు.
Warangal | ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓరుగల్లు విద్యార్థిని అర్ధాంతరంగా తనువు చాలించింది. చదువు పూర్తికాకుండానే ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని నింపింది. ఎన్నో కలలు కన్న తల్లిదండ్�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సర్వత్రా సంబురాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఉన్న జేపీఎస�
Tragedy | చెన్నారావుపేట : వేసవి సెలవులకు అమ్మమ్మ గారింటికి వెళ్లడమే ఆ బాలుడి ఉసురు తీసింది. స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ బర్రెలను కాసేందుకు వెళ్లిన అతన్ని ఓ బావి మృత్యురూపంలో కబళించింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల�
జట్కా బండి అంటేనే ఆర్థిక స్థోమతకు చిహ్నం. గుర్రపు బండిపై ప్రయాణం అంటే ప్రతి ప్రయాణికుడు ఆసక్తిగా, ఆనందంగా ఎదురు చూస్తాడు. ఒకప్పుడు ఊరికి వెళ్లాలన్నా, సరుకులను త్వరగా చేరవేయాలన్నా జట్కాబండ్లనే వినియోగిం�