ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ‘సర్కారు విద్య’కు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోసింది. రూ.కోట్లాది నిధులు వెచ్చించి అన్ని పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. అవసరమున్న చోట్ల కొత్త తరగతి గదులు, �
Warangal | వరంగల్ : చారిత్రక భద్రకాళీ ఆలయంలో శాకాంబరి నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభ�
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రధానమైన పథకాల్లో తెలంగాణకు హరితహారం (Haritha Haram) ఒకటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గా�
‘ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన ఉపాధ్యాయులుంటారని, మీ పిల్లలను సర్కారు బడిలోనే చేర్పించాలని’ ఓ ఉపాధ్యాయుడు ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో వినూత్న ప్రచారం నిర్వహించార
Telangana Journalists | వరంగల్ : రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇళ్ళ స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులైన అందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చ
నల్లబంగారంతోపాటు తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు మన దగ్గర ఉన్నారని తెలిపారు. దేశంలో అతిప
మంత్రి కేటీఆర్ (Minister KTR) వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) యంగ్వన్ కంపెనీ (Youngone company) ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్�
రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం వరంగల్కు వస్తున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ
సమగ్ర ప్రగతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. తాజాగా వరంగల్లో రూ.300 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) నిర్మించేంద�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో మరో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ కొలువుదీరనున్నది.
వరంగల్ (Warangal) జిల్లా చెన్నారావుపేట (Chennaraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని లింగాపురం గ్రామంలో వ్యవసాయ పొలం దున్నుతున్న ఓ ట్రాక్టర్ (Tractor) ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది.
ఇప్పటికే విద్యా కేంద్రంగా ఉన్న వరంగల్ మహానగరం, పారిశ్రామికంగానూ ముఖ్యంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హైదరాబాద్కు అనుబంధంగా వరంగల్లో ఈ రంగాన్ని విస్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కట్య్రాల శివారుల కల్యాణలక్ష్మి ఫంక్షన్హాల్
దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అని, దేశ వ్యాప్తంగా వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు.