Warangal | కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి తెగబడ్డాడు. తన కూతుర్ని పెండ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన స్నేహితుల ఇండ్లపై దాడి చేశాడు. పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ దారుణ ఘటన
తూర్పు నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వరంగల్ పర్యటనకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్
TSICET-2023 | ఈ నెల 29న ఐ-సెట్ ఫలితాలను ప్రకటించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి తెలిపారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనెజ్మెంట్ సెమినార్ హాలులో గురువా
Kakatiya Mega Textile Park: కాకతీయ టెక్స్టైల్ పార్క్ దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్గా రూపుదిద్దుకుంటోంది. సుమారు 1350 ఎకరాల విస్తీర్ణంలో ఆ టెక్స్టైల్ పార్క్ను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించా�
ఆషాఢం అరుదెంచి గ్రీష్మ తాపం చల్లారే వేళలో.. పచ్చదనం పరుచుకున్న నెలవులో.. పండరినాథుడు కొలువుదీరిన కోవెలలో.. ఓ అమృత నాదం పల్లవిస్తుంది. అది భక్తి యుక్తం.. ముక్తి ప్రధానం! ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం �
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిర్వహించిన ఓ-సిటీ ప్లాట్ల వేలంపాటలో కమర్షియల్కు గజానికి రూ.1,10,000 అత్యధిక ధర పలికింది. ఆదివారం 12వ విడుత ఓ-సిటీ ప్లాట్ల వేలంలో ప్లాట్ల కొనుగోలుకు పాటదారులు పోటీలు పడ్డారు.
ఆన్లైన్ గేమ్ లో వడ్ల డబ్బులు పోగొట్టిన ఓ యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో జరిగింది. అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన కమలాకర్
Warangal | వరంగల్ : విద్యుత్ షాక్ తగిలిన కోడలిని కాపాడబోయి అత్త మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ గరీబ్నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన దంచికొట్టింది. శుక్రవారం సాయంత్రం హనుమకొండ, వరంగల్లో భారీ వర్షం పడగా మిగతా చోట్ల మోస్తరుగా కురిసింది. తొలకరి వర్షాలతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లబడడంతో జనం పరవశించిపోయారు.
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్టు ప్రకటించింది.
కాంగ్రెస్ గ్రూపుల పార్టీ అని మరోసారి స్పష్టమైంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా నాయకులు పోటీపడుతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్లో అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప�
హరితహారం ప్రగతికి సోపానమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మైలారం గ్రామంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో జిల్లా అటవీ శాఖాధికారి వసంత సారథ్యంలో తెలంగాణ �