MLA Aruri Ramesh | సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీ రామరక్ష అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్(MLA Aruri Ramesh) అన్నారు. మంగళవారం వరంగల్లోని 44వ డివిజన్లో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యూ�
Minister Dayakar Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. మంత్రి సత్యవతితో కలిసి ఎర్రబెల్లి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు, కలెక్టర్లు, ఇ
అత్యవసర సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నడుం బిగించింది. ఈ క్రమంలో సర్కారు దవాఖానలను అప్ గ్రేడ్ చేస్తున్నది. కొత్తగా పల్లెల్లో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలను నెలకొల్పుతు�
పర్యాటక హబ్గా ఓరుగల్లును తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం భద్రకాళీ బండ్ వద్ద చెరువులో బోటింగ్ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, కుడా చ�
Minister KTR | అక్టోబర్ 6వ తేదీన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్�
నవరాత్రులు విశేష పూజలందుకున్న వినాయకుడికి బుధవారం ‘గణ’ వీడ్కోలు పలికారు. ‘గణపతి బప్పా మోరియా’.. ‘జై బోలో గణేశ్ మహరాజ్కీ.. జై’ అంటూ భక్తులు జయజయధ్వానాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా విద్యుద్దీపాలతో ప్రత�
MLA Nannapaneni | పేదలు ఆత్మగౌరవంతో బతుకాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. జిల్లాలోని దూపకుంట వద్ద ప్రభుత్వం రూ.139 కోట్లతో నిర్మిస
Dasyam Vinay Bhaskar | ఇందిరానగర్తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, రాజకీయలకు అతీతంగా ఇక్కడి ప్రజలతో మమేకమయ్యానని, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పేద ప్రజల కోసమే ఇందిరానగర్లో ప్రత్యేక కమ్యూనిటీ హాల్
Heavy Rains | భారీ వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసిముద్దయ్యింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని చె�
MLA Dharma Reddy | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎస్.ఎస్.గార్డెన్స్ లో వివిధ గ్రామాలకు చెం
ఉమ్మడి జిల్లాలో నేడు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ నగరంలో రూ.3కోట్లతో నిర్మించిన దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయం, ములుగులో రూ.15లక్షలతో నిర్మించిన డీఏవో, ఏడీఏ, ఎంఏవో కార్య�
చారిత్రకమైన వరంగల్కు హైదరాబాద్ కంటే గొప్ప చరిత్ర ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్�