బిర్యానీ సెంటర్లో రూపాయి విషయమై ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్లోని 18వ డివిజన్ నర్సంపేట్ రోడ్డు నుంచి ఏనుమాములకు వచ్చే వంద ఫీట్ల రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగ�
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకకు సర్వం సిద్ధమైంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాల్లో ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనాలతో పలు ప్రభుత్వ కార్యాలయాలను విద�
ఒక్క రూపాయి పెట్టిన చిచ్చుకు నిండు ప్రాణం బలైంది. స్నేహితుల మధ్య సరదాగా మొదలైన వివాదం కాస్త ముదరడంతో ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది. వరంగల్లోని గాంధీనగర్లో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంద�
KCR | హైదరాబాద్ ఆర్చ్ బిషప్ తుమ్మబాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తుమ్మబాల కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ తుమ్మబాలతో తనకున్న పరిచయ
వరంగల్ స్టేషన్రోడ్లోని పోస్టాఫీసు సమీపంలో నివాసముంటున్న కొండపర్తి రాజేంద్రకుమార్ తన ఇంట్లోకి కుక్క వచ్చిందని మంగళవారం ఉదయం 2 గంటలకు 100కు డయల్ చేశా డు.
Telangana | వరంగల్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఇంట్లోకి కుక్క చొరబడిందని ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకే ఫోన్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో డయల్ 100కు కాల్ చేసి కుక్కను వెళ్లగొట్టేందుకు సాయం కావాలని కోరాడు.
Harish Rao | మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏండ్లు అవుతుందని గుర్తు చేస్తూ మాజీ �
వరంగల్ -ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు వెల్లువలా తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు ఓటర్ల క్యూ కొనసాగింది.
MLC Elections | జనగామ జిల్లాలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్కు (MLC Polling) సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.