తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేక రికార్డులను సృష్టించబోతున్నది. ప్రభుత్వరంగంలో దేశంలోనే అతి పెద్ద ఆస్పత్రిగా అవతరించబోతున్నది.
Minister Errabelli | జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సంగెం మండలంలోని గుంటూరుపల్లె, కాపులకనపర్తి గ్రామాల్లో పర్యటించా�
దళితబంధు పథకం ద్వారా రెండో విడుత జిల్లాలో 3,486 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీట�
British Deputy High Commissioner | వరంగల్ గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతమని తెలంగాణ, ఏపీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ( Gareth Win Owen ) అన్నారు.
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
KMTP | వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్(కేఎంటీపీ)కు కేంద్రం మొండిచేయి చూపింది. కేంద్ర ప్రభుత్వం పీఎంమి త్ర పథకం ప్రవేశపెట్టకముందే రాష్ట్ర ప్రభు త్వం కేఎంటీపీ పేరుతో మెగా ప్రాజెక్టుకు శ్రీ కారం �
రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం కోస్తా ఆంధ్రకు దగ్గర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఆవర్తనం శుక్ర�
Minister KTR | వరంగల్కు చెందిన తోట మహేశ్ అనే ఓ నెటిజన్.. తమ దగ్గర కూడా అలాంటి పురాతనమైన మెట్ల బావి ఇటీవల బయటపడిందని.. కాకతీయుల కాలం నాటి ఆ మెట్ల బావికి పునరుజ్జీవం కల్పించాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ( ఎక్స్ ) వ�
రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల కేసులు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. అత్యధిక కేసులను పరిష్కరించి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 అగ్రస్థానంలో నిలిచింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. వరంగల్లోని (Warangal) భద్రకాళి అమ్మవారి ఆలయానికి (Bhadrakali temple) భక్తులు భారీగా తరలి వస్తున
వరంగల్లో (Warangal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43 గంటలకు వరంగల్లో భమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCR) తెలిపింది.
రాష్ట్ర స్థాయి జూనియర్ జూడో చాంపియన్షిప్లో వరంగల్ అర్బన్ జట్టు విజేతగా నిలిచింది. కరీంగనర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో వరంగల్ అగ్రస్థానం కైవసం చేసుకోగా.. హైదరాబాద్,
మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. దరఖాస్తుల స్వీకరణకు తెరపడింది. రాత్రి బాగా పొద్దుపోయే వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. జిల్లాలో అధికారుల అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాలో వ్యవసాయ గణన తొలివిడుత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వ్యవసాయ, గణాంక శాఖల అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. రైతుల నుంచి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్లో పొందుప
BRS Public Meeting | భూనబోంతరాలు దద్దరిల్లేలా మరో శంఖారావానికి బీఆర్ఎస్ అధినేత సిద్ధమవుతున్నారు. పల్లె, పట్నం, వీధి, వాడ, గూడెం, గుడిసె.. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి అభివృద్ధి సంబురాలను చేరుస్తున్న గులాబీ శ్రేణులు.. పిల�